epaper
Thursday, January 15, 2026
epaper

మెడికల్‌ సీట్లలో జీవో 33 అమలు చేయాలి… నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రుల డిమాండ్

మెడికల్‌ సీట్లలో జీవో 33 అమలు చేయాలి
నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రుల డిమాండ్
ఏకశిల పార్కు లో నిరసన

కాకతీయ, హనుమకొండ : మెడికల్‌ సీట్ల అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నీట్‌ అభ్యర్థుల తల్లిదండ్రులు హనుమకొండ లో నిరసన చేపట్టారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతివనం (ఏకశిల పార్కు)లో ప్లకార్డులతో నిలబడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణాచారి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో చదవకపోయినా తప్పుడు స్టడీ సర్టిఫికేట్లు సమర్పించి మెడికల్‌ సీట్లు పొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జీవో 33 తీసుకువచ్చినా, దానిని అమలు చేయకపోవడంతో స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. నీట్‌–యూజీ–2024 కౌన్సెలింగ్‌లో కోర్టుకు వెళ్లిన 135 మందిలో 86 మందిని లోకల్‌గా పరిగణించారని, వారిలో 56 మంది తెలంగాణకు సంబంధంలేనివారని తెలిపారు. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడంలేదని, స్థానిక విద్యార్థుల హక్కులను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. నిరసనలో పాల్గొన్నవారు.. బి.అంజయ్య, ఆర్‌.మధు, మహేష్‌, భరత్‌, ఆర్‌.నరేందర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రెడ్డి, జి.అనిల్‌కుమార్‌, జి.ప్రసాద్‌చారి, వీటీవీ రామారావు, ఎన్‌.విష్ణు, టి.ఉమేష్‌కుమార్‌, ఎస్.భాస్కర్‌రావు, ఈ.కృష్ణకుమార్‌, టి.రాంప్రసాద్‌, జీఎస్‌.హనుమంతరావు, ఈ.ఓంప్రకాశ్‌, బి.హరీందర్‌, డి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు ఆయ‌న‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ గోపి, ఎస్‌ఐ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img