epaper
Tuesday, December 2, 2025
epaper

26/11కి ఆపరేషన్ సిందూర్​లా బుద్ధి చెబితే బాగుండేది : ఫడణవీస్

26/11కి ఆపరేషన్ సిందూర్​లా బుద్ధి చెబితే బాగుండేది : ఫడణవీస్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ముంబయి 26/11 దాడులకు 18 ఏళ్లు పూర్తైన వేళ, వీరమరణం పొందిన భద్రతా సిబ్బంది, నిరపరాధ పౌరులను దేశం స్మరించింది. ఈ సందర్భంగా కులాబాలో జరిగిన ‘గ్లోబల్ పీస్ ఆనర్స్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే పాల్గొన్నారు. ఫడణవీస్ మాట్లాడుతూ, 26/11 దాడి తాజ్ లేదా ట్రైడెంట్ హోటల్స్‌పై మాత్రమే కాకుండా, భారత సార్వభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న పెద్ద ఉగ్రదాడి అని చెప్పారు. ముంబయి ప్రపంచ పెట్టుబడులు, పర్యాటకానికి కేంద్రం కావడంతో ఉగ్రవాదులు నగరాన్ని టార్గెట్ చేశారని తెలిపారు. తాజ్, ట్రైడెంట్ భారత సామర్థ్యానికి ప్రతీకలు కావడంతో వాటిని లక్ష్యంగా చేసుకుని భారత్‌ను బలహీనంగా చూపాలని ఉగ్రవాదులు యత్నించారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత్ వైఖరి మారిందని, 26/11 తర్వాత కూడా అప్పటి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని పరోక్షంగా విమర్శించారు. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేక పాకిస్థాన్ ఉగ్రవాదులను ఆశ్రయిస్తోందని, కొత్త భారత్ దాడికి దాడితోనే సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. ఉగ్ర ముప్పు ఇంకా కొనసాగుతుండడంతో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని ఫడణవీస్ పిలుపునిచ్చారు. 26/11 సందర్భంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన హేమంత్ కర్కరే, తుకారామ్ ఓంబ్లే తదితర అధికారుల ధైర్యాన్ని స్మరించారు. ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే మాట్లాడుతూ, తాజ్ హోటల్ ఎదుట నిలబడితే అప్పటి అగ్ని, పేలుళ్లు, ప్రజల అరుపుల జ్ఞాపకాలు ఇప్పటికీ కలవరపెడతాయని చెప్పారు. అమర జవాన్ల త్యాగాలను స్మరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని అమృతా ఫడణవీస్ ఆధ్వర్యంలోని దివ్యజ్ ఫౌండేషన్ నిర్వహించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

“ వెడ్ ఇన్ ఇండియా“.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాల‌కు బిగ్ హైప్‌!

`` వెడ్ ఇన్ ఇండియా``.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాల‌కు బిగ్...

మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం..

మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా కుమారుడి...

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్‌.. రీ-వెరిఫికేషన్‌కు ట్రంప్ ఆదేశం!

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్‌.. రీ-వెరిఫికేషన్‌కు ట్రంప్ ఆదేశం! వైట్‌హౌస్ కాల్పుల...

భారత్‌తో నేపాల్ క‌య్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు!

భారత్‌తో నేపాల్ క‌య్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు! మ‌ళ్లీ ర‌గిలిన సరిహద్దు...

హాంకాంగ్‌లో అగ్ని తుఫాన్.. 44 మంది మృతి, వందల మంది గల్లంతు!

హాంకాంగ్‌లో అగ్ని తుఫాన్.. 44 మంది మృతి, వందల మంది గల్లంతు! హాంకాంగ్...

కారు బాంబు కుట్రలో కొత్త మలుపు.. షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే!

కారు బాంబు కుట్రలో కొత్త మలుపు.. షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే! ఢిల్లీ కారు బ్లాస్ట్‌...

అనుకోని అదృష్టం.. రూ.81 కోట్లకు అమ్ముడైన‌ పాత కామిక్ బుక్‌!

అనుకోని అదృష్టం.. రూ.81 కోట్లకు అమ్ముడైన‌ పాత కామిక్ బుక్‌! శాన్‌ఫ్రాన్సిస్కో సంచలనం తల్లి...

విదేశీ విద్యార్థుల‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు!

విదేశీ విద్యార్థుల‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు! అమెరికా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img