epaper
Saturday, November 15, 2025
epaper

ఎస్టీల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు: డాక్టర్ ఉదయ్ సింగ్ నాయక్

కాకతీయ, వరంగల్ : రాష్ట్రంలో లంబాడీ  జాతి ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబూరావు లంబాడీ, కోయ గోండుల మధ్య చిచ్చుపెట్టి ఘర్షణలకు దారి తీసే విధంగా  ప్రవర్తిస్తున్నారు.  దానికి నిరసనగా ఆదివారం నర్సంపేట కేంద్రంలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ ను జయప్రదం చేయండని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి తేజావత్ వాసు నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లంబాడాల ఆత్మగౌరవ సభ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడీలు, బంజారా లు, సుగాలీలు వీరు ఎస్టీలు కారు అని, తెలంగాణ హైకోర్టులో అప్పీలు వేశారు, ఆ అప్పీలును హైకోర్టు కొట్టివేసింది.

అయినా మరలా సుప్రీంకోర్టులో కేసు వేయడం, వెంటనే స్పందించిన సుప్రీంకోర్టు ఆయా తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిందన్నారు. గోండు, కోయ, లంబాడీ కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా ఎదగాలనే దురుద్దేశంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అదిలాబాద్ కాంగ్రెస్ నాయకుడు సోయం బాబురావు కుట్ర  చేస్తున్నారని అన్నారు. వాస్తవంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 సవరణ ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 149 మే 3 1978లో భారత పార్లమెంట్లో చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా చేర్పించారు.

దీనిని రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు పనిగట్టుకుని లంబాడీ జాతి ఆత్మ గౌరవం దెబ్బతీసేలా వీళ్ళు దొంగతనంగా చేర్చబడ్డారు.. వీళ్ళు ఓబీసీలు అని తప్పుడు ప్రకటనలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తెల్లం వెంకటరావు, సోయం బాబురావు ఆరోపణలను తిప్పి కొట్టడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, సభలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం నర్సంపేటలో జాతి ఆత్మగౌరవ సభ జరుగుతుందని, ఈ సభకు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఉదయ్ సింగ్ నాయక్ పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img