epaper
Tuesday, March 10, 2026
epaper

శంకుస్థాపనలకే అభివృద్ధి పరిమిత‌మా ?

శంకుస్థాపనలకే అభివృద్ధి పరిమిత‌మా ?
ఏడాది దాటినా ముందుకు కదలని పనులు
నిధులున్నా మొదలుకాని నిర్మాణాలు
తూర్పు కోట ప్రజలకు తప్పని తిప్పలు
అధికార పార్టీపై ధ్వ‌జ‌మెత్తిన‌ ప్రతిపక్షాల నేత‌లు

కాకతీయ, ఖిలావరంగల్ : 37వ డివిజన్ తూర్పు కోట పరిధిలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డాయి. ముదిరాజ్‌వాడలో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మంచినీటి పైప్‌లైన్ పనులు… యాదవవాడలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పనులకు నిధులు మంజూరైనా, పనులు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అర్భాటంగా శంకుస్థాపనలు చేసి, ఆ తర్వాత పనులను గాలికొదిలేశారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప, వాస్తవంగా జరిగిన పని ఏదీ కనిపించడం లేదన్నారు. పెండింగ్ పనుల వల్ల తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు తీవ్రమయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తూర్పు కోటలోని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, ఖిలావరంగల్ మండలం ఉపాధ్యక్షులు నాండ్రె అమర్, బీఆర్ఎస్ 37వ డివిజన్ అధ్యక్షులు సంగరబోయిన విజయ్, సంగరబోయిన ఉమేష్, వనపర్తి ధర్మరాజు, బేర వేణు, శిరబోయిన వాసుదేవ్, ఎంసీపీఐయూ నాయకులు సుంచు జగదీశ్వర్, రాయినేని ఐలయ్య, బీజేపీ నాయకులు బిల్లా కిషోర్, పెసరు కుమారస్వామి, ముడిదే రఘునాథ్, బోలుగొడ్డు అమృత్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి ఇందిరమ్మ...

9 మంది ఎస్సైల బదిలీ

9 మంది ఎస్సైల బదిలీ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫ‌ర్స్‌ డీఐజీ కార్యాలయం...

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌ కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ ఆస్పత్రులు, హాస్టళ్లకు...

విద్యుత్ తీగలు తాకి రైతు మృతి

 విద్యుత్ తీగలు తాకి రైతు మృతి మృతదేహంతో ఇంటి ముందు కుటుంబ సభ్యుల...

రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కాకతీయ, ఖిలా వరంగల్:...

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్...

సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి

సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో...

బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన…

బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన... కాకతీయ, గీసుగొండ: బాలల భద్రత,మాదక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img