epaper
Sunday, March 29, 2026
epaper

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి
ఫ్లెక్సీల అల్లకల్లోలాన్ని కట్టడి చేయాలి
అమృత్ నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కాకతీయ, కొత్తగూడెం : మౌలిక వసతులు, పౌర సదుపాయాల కల్పనపై దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు కట్టుబడి పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సూచించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సిపిఐ పక్ష కార్పొరేటర్ల సమావేశం మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా పలు సూచనలు చేశారు.

ఫ్లెక్సీలపై నియంత్రణ అవసరం

పట్టణంలో ప్రధాన రహదారులు, డివైడర్లు, విద్యుత్ స్తంభాలపై విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. వాటిని కట్టడి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత పాలకవర్గం, అధికారులపై ఉందన్నారు. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలకు అమృత్ స్కీం కింద భారీ నిధులు మంజూరయ్యాయని, వాటితో వాటర్ ట్యాంకులు, పైపులైన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు అధికార పక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ధోరణితో గళం వినిపించాలని సూచించారు. కౌన్సిల్ సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ పక్ష కార్పొరేటర్లతో పాటు ముత్యాల విశ్వనాధం, వి. పూర్ణచందర్, మునిగడప వెంకటేశ్వర్లు, గడ్డం సతీష్ బాబు, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి టీ టీడీపీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు ఖమ్మంలో...

శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి

శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు ఏప్రిల్ 4న మణుగూరులో...

ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు

ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు.. అర్చకులు సురేంద్ర శర్మ కన్నుమూత కాకతీయ, కారేపల్లి...

మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం

మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం వందల మందికి లబ్ధి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో...

ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకం

ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకం : ఇన్స్పెక్టర్ శ్రీహరి కాకతీయ, సత్తుపల్లి:ప్రజా సహకారం...

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి

పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు అసెంబ్లీలో...

రాజీ మార్గమే రాజ మార్గం..

రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో...

కుమారుడితో కలిసి గోదావరి లో దూకిన మహిళ

కుమారుడితో కలిసి గోదావరిలో దూకిన మహిళ తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img