epaper
Saturday, November 15, 2025
epaper

ట్రంప్ టారిఫ్ వేళ కలిసిపోయిన ఇండియా చైనా.. సరిహద్దు వివాదం ముగిసినట్లేనా?

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ చైనాల మధ్య దాదాపు 5ఏళ్ల తర్వాత మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాలు తెరచుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు, టిబెట్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు ఇవి అత్యంత కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఈ పాస్ లు తెరుచుకున్న విషయాన్ని అధికారికంగా తెలిపాయి. ఇటీవల ఇరుదేశాల విదేశాంగ మంత్రులు వాంగ్ యిూ, జైశంకర్ న్యూఢిల్లీలో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా తెరచుకున్న మార్గాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని ది షిప్కిలా పాస్, ఉత్తరాఖండ్ లోని లిపులేక్ పాస్, సిక్కింలోని నాథులా పాస్ ఉన్నాయి. 2020లో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వీటిని మూసివేశారు. ఆ తర్వాత ట్రేడర్లు డిమాండ్ చేస్తున్నా..సరిహద్దు ఘర్షణలు, దీర్ఘకాలికంగా ఉన్న సైనిక ఉద్రిక్తతలతో అవి మళ్లీ తెరచుకోలేదు. ఈ ట్రేడ్ పోస్టులు ఇరువైపులా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు వాడుకుంటారు. ఈ మార్గాలు చైనా వైపు షిగాట్సె, లాసా, న్యింగ్చిలను చేరుతాయి. నిజానికి ఈ మార్గాల్లో వాణిజ్యం మే నవంబర్ మధ్యలో జరుగుతుంది. వాస్తవానికి ద్వైపాక్షిక వాణిజ్యానికి భిన్నంగా ఈ మార్గాల్లో జరిగే వ్యాపారంలో భారత్ ఎక్కువ ఎగుమతులతో లబ్ది పొందింది.

ఈ మూడింటిని నాథులా పాస్ అత్యంత రద్దీగా ఉండే మార్గమని చెప్పవచ్చు. రాకపోకలు, వాణిజ్యం అత్యధికంగా దీని నుంచే జరుగుతుంది. సిక్కిం టిబెట్ ల మధ్య బలమైన వాణిజ్యానికి కూడా కారణం ఇదే. 2016లో ఈ మార్గం నుంచి అత్యధికంగా రూ. 82.6కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఆ తర్వాత మళ్లీతగ్గింది. షిప్కిలా పాస్ నుంచి వాణిజ్యం పరిమితంగానే జరుగుతోంది. ఇది భారత్ లోని నేషనల్ హైవే 5కు అనుసంధానమైన ఉంది. దీనికి రెండు వైపులా కస్టమ్స్ ఔట్ పోస్టులున్నాయి. ఇప్పటి వరకు ఆ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వాణిజ్యం జరగలేదని చెప్పాలి. లిపులేఖ్ పాస్ ఉత్తరాఖండ్ లోని పిథోర్ ఘడ్ కు అనుసంధానమై ఉంటుంది. ఈ మార్గంలో రహదారి సౌకర్యం అంత అనువుగా ఉండదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

ప్రతి అమెరికన్‌కి 2వేల డాల‌ర్లు..

ప్రతి అమెరికన్‌కి 2వేల డాల‌ర్లు.. ట్రంప్‌ బ్లాస్టింగ్‌ అనౌన్స్‌మెంట్‌! కాక‌తీయ‌, అంతర్జాతీయం : అమెరికా...

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి. బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన...

ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ

ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ ఎల‌న్ మ‌స్క్‌కు టెస్లా బోర్డు బంపర్ గిఫ్ట్ కార్పొరేట్ చరిత్రలో...

ఎన్డీఏ కూటమిదే ఘ‌న విజ‌యం

ఎన్డీఏ కూటమిదే ఘ‌న విజ‌యం నక్సల్​ రహిత భారత్ వైపు అడుగులు లాలూ, సోనియాకు...

వందేమాతరం స్ఫూర్తిమంత్రం

వందేమాతరం స్ఫూర్తిమంత్రం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది జాతీయతా భావనలను పెంపొందించింది ప్రధాని నరేంద్ర మోదీ ఘ‌నంగా...

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..!

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..! (కాక‌తీయ‌, అంతర్జాతీయం): కెనడా ఒకప్పుడు భారత విద్యార్థుల...

కాంగ్రెస్ ఎమ్మెల్యే యాద‌య్య‌ను త‌రిమిన ప్ర‌జ‌లు

కాంగ్రెస్ ఎమ్మెల్యే యాద‌య్య‌ను త‌రిమిన ప్ర‌జ‌లు మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత రోడ్డు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img