epaper
Saturday, March 7, 2026
epaper

కార్పొరేషన్ ఎన్నికల్లో

కార్పొరేషన్ ఎన్నికల్లో

కాంగ్రెస్‌ను ఆదరించండి

కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

వెలిచాల రాజేందర్‌రావు

48వ డివిజన్‌లో బస్తీబాట

యువతకు టికెట్లపై కీల‌క వ్యాఖ్యలు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అప్పుడే కరీంనగర్ నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావు ఆశయాల బాటలో పయనిస్తున్నానని తెలిపారు. ఆదివారం మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో 48వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాజేందర్‌రావు ప్రారంభించారు. అనంతరం డివిజన్ అంతటా బస్తీబాట నిర్వహించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. మహిళల మంగళహారతులు, ఒగ్గుడోలు కళాకారుల డప్పుచప్పుళ్ల మధ్య కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. గ‌తంలో కరీంనగర్లో పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయడం వృథా అని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నగర సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, ఇండ్ల పట్టాలు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌కే అవకాశం ఇవ్వాలని కోరారు.

యువతకు టికెట్లలో ప్రాధాన్యం

కొత్తపెల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో 46వ డివిజన్‌కు చెందిన సుమారు 200 మంది ప్రజలు, గంగపుత్ర సంఘం నాయకులు రాజేందర్‌రావును కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో యువతకు టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే యువత రాజకీయాల్లో ముందుకు రావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని కరీంనగర్ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాజేందర్‌రావు స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img