epaper
Thursday, January 15, 2026
epaper

వీలైతే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నా..’ ట్రంప్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధానికి స్వస్తి పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం తమను స్వర్గానికి తీసుకెళ్లే అవకాశం పెంచుతుందంటూ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ కామెడీ చేశారు. గతంలో యుద్ధం ముగింపుపై పలుమార్లు మాట్లాడిన ట్రంప్..నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవి చేస్తున్నానంటూ చెప్పిన సంగతి తెలిసిందే.

మాస్కో కీవ్ మధ్య శాంతి చర్చల ప్రయత్నాలు ముమ్మరం చేశారు ట్రంప్. ఈ రెండు దేశాల అధ్యక్షులతోపాటు యూరోపియన్ దేశాల నేతలతోనూ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రయత్నాలు కేవలం జీవితానికి సంబంధించినవి కావంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీటిని ప్రయత్నించి వీలైతే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న ..నేను బాగా పనిచేయడం లేదని విన్నాను. ఒక వేళ నేను స్వర్గానికి వెళ్తే అందుకు దోహదం చేసే అంశాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుందని శాంతి ఒప్పందం ప్రయత్నాలను ఉద్దేశిస్తూ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు.

గత కొన్ని సంవత్సరాలుగా విమర్శలు, అభియోగాలు, కోర్టు కేసులను ఎదుర్కొంటున్న ట్రంప్..గతేడాది హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత తన ఆలోచనల్లో మార్పులు వచ్చినట్లు కనిపిస్తున్నాయని చెప్పారు. అంతేకాదు పలు సందర్భాల్లో దైవభక్తిని చాటుతున్న ట్రంప్..రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో అమెరికాను మళ్లీ గొప్పగా నిలబెట్టేందుకు ఆ దేవుడే నన్ను కాపాడాడు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు వైట్ హౌస్ లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కూడా పెరిగినట్లు సమాచారం. దీనికోసం ఓ ఆధ్యాత్మిక గురువును సలహాదారునిగా నియమించుకోవడం గమనార్హం.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు ఆయ‌న‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ గోపి, ఎస్‌ఐ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img