epaper
Monday, December 1, 2025
epaper

సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు

సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు

ఓరుగల్లు కోటలో రైతులకు ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు
సేంద్రియ ఎరువులతో పండించే పంటలకు ఉచిత మొక్కల పంపిణీ
జిల్లా కలెక్టర్ సత్య శారద

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: వరంగల్ జిల్లా రైతులకు సమకాలీన వ్యవసాయ సాంకేతికతలపై రైతుల్లో అవగాహన పెరగడం కోసం ఓరుగల్లు కోటలో శనివారం రోజున రైతులకు ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మట్టి సంరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ సత్య శారద  మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విజ్ఞానం అందించి, ఆధునిక సాగుబడి పద్ధతులను అవలంబించడం ద్వారా పంటల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అధిక లాభాల వస్తాయని దానికి వ్యవసాయ అధికారులు రైతులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలన్నారు.  రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ  రైతులు మట్టి ఆరోగ్యాన్ని పటిష్టం చేసే సేంద్రియ ఎరువులు ఉపయోగించాలన్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, పర్యావరణ హిత మార్గాలను ఎంచుకోవాలన్నారు.
సేంద్రియ ఎరువులు వాడి పంటలు పండించే రైతులకు ప్రభుతమే మొక్కలు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందని ,  కేవలం రవాణా ఖర్చులు మాత్రం రైతులే చెలించాలని అన్నారు. దీనివలన ఆరోగ్యకరమైన పంటలు అందరికీ అందుబాటులో ఉంటాయని, రైతులకు కూడా అధిక లాభాలు వస్తాయన్నారు.
అలాగే, వరదల వల్ల పంటలకు నష్టమైన రైతులకు నష్టపరిహారం అందించడం , ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరైన నిర్వహణ కల్పించాలన్నారు.
ఈ అవగాహన సదస్సులో  జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, మండల వ్యవసాయ అధికారి విజ్ఞాన్, వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రకాంత్. స్థానిక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు మరియు రైతులు, బోలుగొడ్డు శ్రీనివాస్, చింతం రమేష్, అక్కల సాంబయ్య, సుక్క కుమార్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా టీయుడబ్ల్యూజె (ఐజెయు) ఆద్వర్యంలో కరపత్రాల...

హెల్ప్ డెస్‌లో అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌లు అంద‌జేయాలి

హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పరిశీలన కాకతీయ, హనుమకొండ...

ఘనంగా మహా దివ్య పడిపూజ భిక్ష

ఘనంగా మహా దివ్య పడిపూజ భిక్ష కాకతీయ ,హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా...

తిండి అగ్గువే! తొండే ఎక్కువ!!

తిండి అగ్గువే! తొండే ఎక్కువ!! అన్నం పథకంలో అవకతవకలు రూ.5ల భోజనంలో అక్రమాలు పేరుకే తక్కువ...

మ‌హ ప్ర‌భో ఈ బియ్యం తీసుకెళ్లండి

మ‌హ ప్ర‌భో ఈ బియ్యం తీసుకెళ్లండి మార్చి నెల నిల్వ‌ల‌తో రేష‌న్ డీల‌ర్ల‌కు...

బాధిత కుటుంబానికి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌

బాధిత కుటుంబానికి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌ కాకతీయ, రాయపర్తి : మండలంలోని బురహాన్ పల్లికి...

బీఆర్ఎస్‌లో చేరిన నందిగామ యువకులు

బీఆర్ఎస్‌లో చేరిన నందిగామ యువకులు కాకతీయ, నల్లబెల్లి : వ‌రంగ‌ల్ జిల్లా న‌ల్ల‌బెల్లి...

పీసీసీ అధ్యక్షుడుని కలిసిన కుడా ఛైర్మన్

పీసీసీ అధ్యక్షుడుని కలిసిన కుడా ఛైర్మన్ కాకతీయ, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img