epaper
Saturday, November 15, 2025
epaper

భ‌విష్య‌త్ త‌రాల‌కు ‘ప‌చ్చ‌టి ప్రేర‌ణ‌’

 

  • ములుగు జిల్లా అట‌వీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్
  • ఏటూరునాగారం అటవిలో సీతాకోకచిలుకల సర్వే

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల‌ 6 నుంచి 9 వరకు ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో సీతాకోకచిలుకలు, చిమ్మటల సర్వే ప్రారంభమైంద‌ని ములుగు జిల్లా అట‌వీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ఈ సర్వేలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 33 మంది వ‌లంటీర్లు పాల్గొన్నారని పేర్కొన్నారు. బెంగళూరు, కేరళ, పట్నా, రాయపూర్, అమరావతి, నాసిక్, పూణే, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి నిపుణులు, ప్రకృతి ప్రేమికులు చేరుకున్నారన్నారు. ఈ సర్వేకు ఓరుగల్లూ వైల్డ్‌లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలు జ్ఞాన భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయ‌న్నారు. సర్వే ప్రధాన లక్ష్యం ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో కొత్త రకాల సీతాకోకచిలుక జాతులను గుర్తించ‌నున్న‌ట్లు వివ‌రించారు. అలాగే ఈ సర్వే ద్వారా అటవీ ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామ‌న్నారు.

భవిష్యత్ తరాలకు పచ్చటి, స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రేరణనివ్వడం, ఏటూరునాగారం వంటి జీవ వైవిధ్య సమృద్ధ ప్రాంతాల్లో ఇలాంటి సర్వేలు తోడ్ప‌డ‌తాయ‌న్నారు. ప్రకృతిని కాపాడటంలో సమాజం భాగస్వామ్యమవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో అటవీ విభాగ అధికారి (వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్) ఎస్. రమేష్, ప్రధాన శాస్త్రవేత్త, ఎంటమాలజిస్టు చిత్ర శంకర్, ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు, ఓరుగల్లూ వైల్డ్‌లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇంద్రం నాగేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి చెల్పూర్ శ్యామ్‌సుందర్, పర్యావరణవేత్త, సంయుక్త కార్యదర్శి రవిబాబు పిట్టల పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img