epaper
Thursday, January 15, 2026
epaper

ఘ‌రానా మోసం

ఘ‌రానా మోసం

వృద్ధురాలి నుంచి రూ.35 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
లండన్​లో మీ కుమారుడికి యాక్సిడెంట్ అంటూ ఫోన్ కాల్‌..
చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి..
అడిగినంత డ‌బ్బును కేటుగాళ్ల‌కు పంపిన బాధితురాలు
ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరడంతో దాట‌వేత‌..
కొడుక్కు ఫోన్ చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి..
మోస‌పోయాన‌ని గ్ర‌హించి సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : లండన్​లో ఉంటున్న కుమారుడికి ప్రమాదం జరిగిందంటూ నమ్మించి ఓ తల్లి వద్ద సైబర్ మాయగాళ్లు రూ.35 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. అనంతరం మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలికి వాట్సప్‌ కాల్‌ చేసిన వ్యక్తి తన పేరు స్టీవ్ రోడ్రిగ్జ్ అని, లండన్ లోని సౌత్ మంచెస్టర్ హాస్పిటల్​లో డాక్టర్​గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. “లండన్‌ విమానాశ్రయంలో మీ కుమారుడికి ప్రమాదం జరిగింది, తలకు బలమైన గాయాలయ్యాయని” మాయమాటలు చెప్పాడు. లగేజీ మిస్‌ అవ్వడంతో ఎలాంటి ఐడెంటిటీ లేకపోవడంతో ఏ హాస్పిటల్​ అడ్మిట్ చేసుకోలేదని తాను చట్ట విరుద్ధంగా చికిత్సను అందిస్తున్నట్లుగా తెలిపారు.

పోలీసుల ద‌ర్యాప్తు..

చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని బాధిత వృద్ధురాలిపై ఒత్తిడి తెచ్చారు. కన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆందోళన చెందిన ఆమె ఆలోచించకుండా పలు దఫాలుగా 35 లక్షల వరకు డబ్బులను వారికి బదిలీ చేశారు. తన కుమారుడి ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరడంతో సైబర్ మాయగాళ్లు దాటవేస్తూ సమాధానం ఇచ్చారు. అనుమానం వచ్చి తన కొడుకు నెంబర్​కు కాల్ చేయడంతో అసలు విషయం బయటపడింది. కాల్​ను లిఫ్ట్​ చేసిన కుమారుడు తాను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. దీంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img