epaper
Tuesday, March 10, 2026
epaper

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌
కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ
ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే ప్రాధాన్యత
గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు
త‌క్ష‌ణం అమ‌లు చేయాల‌ని కంపెనీల ఆదేశాలు
ఈకేవైసీ తప్పనిసరి చేసిన గ్యాస్ కంపెనీలు
సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంపు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దేశంలో గ్యాస్ సరఫరాపై పెట్రోలియం కంపెనీలు కొత్త నియంత్రణలు అమలు చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పరిమితం చేస్తూ హోటళ్లకు సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను అత్యవసర అవసరాలకే వినియోగించాలని కంపెనీలు నిర్ణయించాయి. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ నిల్వలను జాగ్రత్తగా వినియోగించేందుకు కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లను ఆస్పత్రులు, హాస్టళ్లకు మాత్రమే సరఫరా చేయాలని డీలర్లకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు తాత్కాలికంగా సరఫరా నిలిపివేయాలని సూచించినట్లు సమాచారం.

గృహ వినియోగదారులకు ప్రాధాన్యం

ఈ నిర్ణయం వల్ల గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. గ్యాస్ వినియోగం సక్రమంగా ఉండేందుకు కొన్ని నియంత్రణలు కూడా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకునే వ్యవధిని పెంచారు. గతంలో 21 రోజులు ఉండగా ఇప్పుడు 25 రోజులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ నిల్వలు చేయకుండా నిరోధించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి ఇందిరమ్మ...

9 మంది ఎస్సైల బదిలీ

9 మంది ఎస్సైల బదిలీ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫ‌ర్స్‌ డీఐజీ కార్యాలయం...

విద్యుత్ తీగలు తాకి రైతు మృతి

 విద్యుత్ తీగలు తాకి రైతు మృతి మృతదేహంతో ఇంటి ముందు కుటుంబ సభ్యుల...

రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కాకతీయ, ఖిలా వరంగల్:...

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్...

సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి

సిసి రోడ్డును ప్రారంభించిన సర్పంచ్ కళావతి కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో...

బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన…

బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన... కాకతీయ, గీసుగొండ: బాలల భద్రత,మాదక...

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img