epaper
Saturday, March 7, 2026
epaper

అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం

అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం

నిందితుడి అరెస్ట్

కాకతీయ, హనుమకొండ : ముందస్తు అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని జూబ్లీ ఎంక్లేవ్ ప్రాంతంలో ఉన్న బాలాజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థను నిందితుడు సోలిపేట ప్రభాకర్ రెడ్డి 2018లో 68 శాతం వాటాతో కొనుగోలు చేశాడు. మరో 32 శాతం వాటాతో కోడూరు లక్ష్మి అనే మహిళ అతనితో భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. నిందితులు గుండ్ల పోచంపల్లి ప్రాంతంలో ఎస్‌వీబీ వైభవ్ అనే ప్రాజెక్ట్ పేరుతో ఏడు అంతస్తుల భవనంలో మొత్తం 164 అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని ప్రజలను నమ్మబలికి పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండలోని ఏనుగులగడ్డకు చెందిన బందెల్లి స్వర్ణ అనే మహిళను కూడా నిందితులు మోసం చేసినట్లు వెల్లడించారు. ఆమెకు రెండు అపార్ట్‌మెంట్‌లు తక్కువ ధరకు ఇస్తామని చెప్పి ముందస్తు బుకింగ్ పేరుతో సుమారు రూ.81 లక్షలు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించకుండా మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో నిందితుడు సోలిపేట ప్రభాకర్ రెడ్డి మోసానికి పాల్పడినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా కాంగ్రెస్‌కు స్వర్ణ యుగం..!

మహిళా కాంగ్రెస్‌కు స్వర్ణ యుగం..! తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్...

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం..

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇరుకు రోడ్డు బలితీసుకున్న ఇద్దరు...

చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం

చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు ప్రగతిలేని పాలనలో...

విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి

విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులకు అందించే అల్పాహారంలో...

వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం

వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన...

న‌ల్ల‌బెల్లి మండ‌లంలో

న‌ల్ల‌బెల్లి మండ‌లంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండల...

తీరనున్న తాగునీటి కష్టాలు

తీరనున్న తాగునీటి కష్టాలు కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో గుబ్బడితండా...

ముత్తోజిపేట వద్ద ఎక్సైజ్ తనిఖీలు

ముత్తోజిపేట వద్ద ఎక్సైజ్ తనిఖీలు నాటుసారా ముడి పదార్థాలు స్వాధీనం కాకతీయ. నల్లబెల్లి: వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img