epaper
Friday, April 10, 2026
epaper

రైతులపై నిర్లక్ష్యం తగదు

రైతులపై నిర్లక్ష్యం తగదు
పంట నష్టంపై ప్రభుత్వం మౌనం
బీమా పథకాల అమలులో లోపాలు
మొక్కజొన్నకు మద్దతు ధర అమలు కావడం లేదు
కొనుగోలు కేంద్రాల లేమితో రైతుల ఇబ్బందులు
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

కాకతీయ, జగిత్యాల్/రాయికల్ : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నేలపాలైన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోత దశలో ఉన్న మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయినా ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని గుర్తుచేశారు. పంటల బీమా పథకం సక్రమంగా అమలైతే రైతులకు కొంత ఉపశమనం లభించేదని, కానీ అమలులో స్పష్టత లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. బీమా కంపెనీల ద్వారా కూడా పరిహారం అందకపోవడం బాధాకరమన్నారు.

మద్దతు ధర కేవలం మాటలేనంటూ విమర్శ

మొక్కజొన్నకు నిర్ణయించిన కనీస మద్దతు ధర రూపాయలు 2400గా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో రైతులకు రూపాయలు 1800 మాత్రమే లభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయికల్ మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైన చోట్ల కూడా తూకం ప్రక్రియ ఆలస్యమవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూపాయలు 20000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి రూపాయలు 6000 మాత్రమే ఇవ్వడం సరిపోదని పేర్కొన్నారు. కమతం పరిమితులు లేకుండా అన్ని ఎకరాలకు సాయం అందించాలని సూచించారు. రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని, కొత్తగా ప్రవేశపెడుతున్న కుటుంబ బీమా పథకం రైతులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు. పంటలు పూర్తి దిగుబడి ఇవ్వాలంటే ఏప్రిల్ 15 వరకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : క‌లెక్టర్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్ కాక‌తీయ‌,...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా

సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ,శంకరపట్నం :...

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి

కార్మికుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి ఏఐటీయూసీ జిల్లా నాయకులు కొమురయ్య కాకతీయ,చిగురుమామిడి : భవన...

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ

బ‌ల్దియా కో-ఆప్షన్ ఎన్నిక‌కు నోటిఫికేషన్ జారీ అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం ఏప్రిల్ 16...

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి ప్రజా సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలి సిపిఎం...

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి మెరుగైన వైద్యం అందించాలి ఆరోగ్య అవగాహన కల్పించాలి కలెక్టర్ గరిమ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img