epaper
Thursday, January 15, 2026
epaper

సామాన్యులకు బిగ్ షాక్.. పండగ వేళ వంట నూనె ధరలు పెరగనున్నాయా?

కాకతీయ, బిజినెస్ డెస్క్: పండగల సీజన్ షురూ అయ్యింది. వినాయకచవితి, దసరా, దీపావళి వంటి పండగలు రానున్నాయి. ఈ క్రమంలోనే సామాన్యులకు బిగ్ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పండగ వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో పిండవంటలు చేసుకునే వారు చాలా ఉంటారు. ఇంటికి గెస్టులు, బంధువులు వస్తుంటారు. వారికి కొత్త కొత్త వంటకాల రుచి చూపిస్తుంటారు.

పిండివంటలు చేయాలంటే కచ్చితంగా వంట నూనెల ఉండాల్సిందే. వంటనూనెలకు సంబంధించి తాజాగా ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. దేశంలో వంట నూనెల మార్కెట్ ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 60శాతం నూనెల దిగుమతులపై దేశం ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ మార్కెట్ ధరల మార్పులు, రూపాయి బలహీనత వంటి అంశాలు దిగుమతులను ఖరీదైనవిగా మార్చాయి. దీంతో ఈ పండగల వేళ వినియోగదారులు అధిక ధరలకు నూనెను కొనాల్సిన పరిస్థితి నెలకుంటుంది.

AWLఅగ్రి మేనేజింగ్ డైరెక్టర్ అంగ్షు మల్లిక్ స్పందిస్తూ..ప్రస్తుతం తాము వినియోగిస్తున్న నూనెలో 60శాతం లేదా అంతకంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాము. దేశీయ ఉత్పత్తి కేవలం 2శాతం వ్రుద్ది చెందుతుంటే వినియోగం సుమారు 3శాతం చొప్పున పెరుగుతోంది. వంట నూనెల ధరలను ప్రధానంగా ప్రపంచ భౌగోళిక పరిస్థితులు, రూపాయి విలువ తగ్గుదల ప్రభావితం చేస్తాయి.

దీంతో నూనెల దిగుమతి ఖర్చు పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం సరఫరా పరిస్ధిులు స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది వంట నూనెల నిల్వలు సరిపడే విధంగా ఉన్నాయి. స్థానిక పంటలు కూడా బాగున్నాయి. రవాణా, లాజిస్టిక్స్ పై వర్షాకాలం ప్రభావం చూపితే తప్ప సరఫరాలో ఎలాంటి పెద్దగా అంతరాయం ఉండదని తెలిపారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు ఆయ‌న‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ గోపి, ఎస్‌ఐ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img