epaper
Sunday, January 18, 2026
epaper

ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా?

ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా?

సుమారు రూ.1000 కోట్లతో ప‌నులు

ఇతర ప్రాజెక్టులకు మరో రూ.200 కోట్లు..

బీజేపీ నేత, మాజీ మేయర్ సునీల్‌రావు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ నగరంలో గత ఆరు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని బీజేపీ నేత, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరంలో నిర్మించిన రహదారులు, వీధిదీపాలు, పార్కులు, వాకింగ్ ట్రాకులు, ఓపెన్ జిమ్‌లు, హైలాండ్ జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, నిఘా కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా వంటి సదుపాయాలు కూడా కాంగ్రెస్ నాయకులకు కనబడటంలేదని విమర్శించారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన పనులన్నింటినీ విస్మరిస్తూ రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఆరు సంవత్సరాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి సుమారు రూ.1000 కోట్ల నిధులు తీసుకొచ్చామని, రైల్వే ఓవర్ బ్రిడ్జి సహా ఇతర ప్రాజెక్టులకు మరో రూ.200 కోట్లు సమీకరించినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నగరాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రజలు అభివృద్ధి చేసిన పార్టీకే మద్దతు ఇస్తారని సునీల్‌రావు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి

సీనియ‌ర్ల‌కే టికెట్లివ్వాలి ముస్లిం మెజారిటీ డివిజన్లలో ప్రాధాన్యం ఇవ్వాలి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నేతల...

కనీస వేతనాలకు పూర్తి రక్షణ

కనీస వేతనాలకు పూర్తి రక్షణ వీబీ జీ రామ్ జీ చట్టంతో ఉపాధికి...

కార్పొరేషన్ ఎన్నికల్లో

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించండి కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం వెలిచాల రాజేందర్‌రావు 48వ డివిజన్‌లో బస్తీబాట యువతకు...

మా భూములు మాకేన‌ని..

మా భూములు మాకేన‌ని.. 22/ఏ నిషేధానికి వ్యతిరేకంగా భూబాధితుల ఆందోళ‌న‌ శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో...

పార్టీ మార‌ట్లేదు

పార్టీ మార‌ట్లేదు బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతా ఎప్పటికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే.. కాంగ్రెస్‌లో చేరిక పూర్తిగా అవాస్త‌వం మాజీ...

బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర

బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర 42వ డివిజన్‌లో పార్టీకి బలం గులాబీ కండువా...

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్ కరీంనగర్‌ను అవినీతి అడ్డాగా మార్చారు రహస్య పొత్తుతో ప్రజలను మోసం...

మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖ‌రారు

మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖ‌రారు కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img