epaper
Thursday, January 15, 2026
epaper

డీకే డిన్న‌ర్ పాలిటిక్స్‌..!

డీకే డిన్న‌ర్ పాలిటిక్స్‌..!
రాత్రివేళ 30 మంది ఎమ్మెల్యేలతో రాజ‌కీయ చర్చలు
క‌ర్ణాట‌క‌లో హీటు పెంచిన ఉప‌ముఖ్య‌మంత్రి భేటీలు
స్నేహపూర్వక సమావేశం మాత్రమే అంటూ వ్యాఖ్య‌

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : కర్ణాటకలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్య‌మంత్రి సీటు కోసం నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఢిల్లీ వేదికగా నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్… ఇటీవ‌ల బెంగళూరులో ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్‌లు చేశారు. ప్లేట్లలో ఇడ్లీ, వ‌డ, దోశెలతో పాటు రాజకీయ వ్యూహాలను కూడా పంచుకున్నారు. ఇలాంటి త‌రుణంలో డీకే శివకుమార్ వేసిన కీల‌క అడుగు క‌ర్ణాట‌క‌లో పొలిటిక‌ల్ హీటును మ‌రింత పెంచేసింది. తాజాగా డీకే విందుతో కూడిన రాజకీయ సమీకరణాలకు వేదికయ్యారు.

గురువారం రాత్రి, డీకే శివకుమార్ 30 మంది పైగా ఎమ్మెల్యేలతో డిన్నర్ నిర్వహించారు. ఇందులో కొంతమంది మంత్రులు, అలాగే భాజపా నుంచి బహిష్కరణ పొందిన ఎమ్మెల్యేలు ఎస్.టి. సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా పాల్గొన్నారు. ఈ డిన్న‌ర్‌ ప్రత్యేకంగా కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్‌హౌస్‌లో జరిగింది. డీకే శివకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ రాజ‌కీయ విందు సాధారణమేని నేతలు చెబుతున్నప్పటికీ, విశ్లేషకులు మాత్రం దీనిని ముఖ్యమంత్రి మార్పు పై దిశ చూపించే శక్తి ప్రదర్శనగా అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే డీకే శివకుమార్ ఈ డిన్న‌ర్ గురించి మాట్లాడుతూ.. “ఒక ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాం అంతే. ప్రత్యేకతగా చెప్పుకోదగినది ఏమీ లేదు. ఇది కేవలం స్నేహపూర్వక సమావేశం మాత్రమే.” అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం కొద్దిమంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల‌తో ముందురోజు ఇలాంటి విందులో పాల్గొన్నారు. ఆ ఆతిథ్య బాధ్యతలను బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ నిర్వహించిన‌ట్లు స‌మాచారం. కాగా, ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాల మధ్య, ఈ డిన్నర్ శక్తి ప్రదర్శనగా భావిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు, ఇలా జరిగే విందులు ఇప్పుడు పవర్ ముచ్చట్లుగా మారాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img