epaper
Tuesday, March 10, 2026
epaper

మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి

మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి
రూ.722.09 లక్షల పనులకు సానుకూల నిర్ణయం
గిరిజన సంక్షేమానికి కీలక ముందడుగు
జిల్లా కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్

కాకతీయ, గీసుగొండ : గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కీలక ముందడుగు పడింది. గీసుగొండ మండలంలోని తండా గ్రామపంచాయతీల్లో మౌలిక వసతుల లోటును అధిగమించేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్ రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం వంటి అంశాలతో దాదాపు 55 అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ట్రైబల్ ఫండ్స్ లేదా ఇతర ప్రభుత్వ నిధుల ద్వారా పనులు అమలు చేయాలని సంబంధిత ట్రైబల్ శాఖకు మంత్రి అధికారిక లేఖ జారీ చేశారు. ఈ ప్రతిపాదిత అభివృద్ధి పనుల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.722.09 లక్షలు కావడం గమనార్హం. ఈ నిర్ణయం తండా గ్రామపంచాయతీల అభివృద్ధికి కొత్త దిశను చూపే కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మౌలిక వసతులు కార్యరూపం దాల్చే దిశగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా కదులుతుండటంతో గిరిజన సమాజంలో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతోంది. ప్రజల అవసరాలను ప్రభుత్వ అజెండాగా మార్చడంలో రడం భరత్ చూపిన చొరవకు స్పందించి నిర్ణయం తీసుకున్న మంత్రి కొండా సురేఖ నాయకత్వంపై తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి...

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో...

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి 12 శాతం వడ్డీని ర‌ద్దు చేయాలి ములుగు...

ఆరోగ్యం కోసమే 5 కే రన్

ఆరోగ్యం కోసమే 5 కే రన్ ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే అభివృద్ధి నగర మేయర్...

విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి పన్నుల వేట! వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ .. పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు ఆఫీస‌ర్ల...

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని కాకతీయ, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన వేం...

బీజేపీతోనే నగరాభివృద్ధి

బీజేపీతోనే నగరాభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం...

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌ కాకతీయ, నర్సంపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img