epaper
Tuesday, November 18, 2025
epaper

సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులకు ఇబ్బందులు

సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులకు ఇబ్బందులు
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

కాకతీయ, గీసుగొండ: రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్లలో మహిళా రైతు అచ్చ శోభ పత్తి పంటను పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..సీసీఐ తుగ్లక్ నిర్ణయాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని,కొనుగోలు కేంద్రాల్లో అనవసరమైన అడ్డంకులు సృష్టించడం వల్ల పత్తి రైతులు అయోమయంలో ఉన్నారని విమర్శించారు. పత్తిని అమ్ముకునే అవకాశం లేక రైతులు దళారుల దయపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను హరీష్ రావుకి వివరించారు.బిఆర్ఎస్ హయాంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, కరెంట్,పంట పెట్టుబడి పూర్తిగా అందుబాటులో ఉండేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయా యని, కరెంట్ లేక,కాలువ నీళ్లు అందక పంటలు నష్టపోయా యని అభిప్రాయ పడ్డారు. కల్తీ విత్తనాల కారణంగా పంటలు దిగుబడి ఇవ్వకపోవడం, పండిన పత్తికి గిట్టుబాటు ధర లేక అప్పుల్లో కూరుకు పోయామని తెలిపారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ అధికారులు పరిశీలించడానికే రాలేదని రైతులు బాధపడ్డారు. సీసీఐ రూ.8,100/-కి కొనాల్సిన పత్తిని కొర్రిలుపెట్టి తిరస్కరించ డంతో,చివరకు దళారులకు 4,500/-కు అమ్ముకునే దుస్థితి వచ్చిందని వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలు మోస పూరితమని, వాటిని నమ్మినందుకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నామని రైతులు వాపోయారు.రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, సీసీఐ కొనుగోళ్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన దాతలు

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన దాతలు మానవత్వం మిగిలే ఉందని చాటిన ఖిలావరంగల్...

మృతురాలికి నివాళులర్పించిన ఎర్రబెల్లి, చల్లా

మృతురాలికి నివాళులర్పించిన ఎర్రబెల్లి, చల్లా కాకతీయ, గీసుగొండ: మృతురాలికి మాజీ మంత్రి ఎర్రబెల్లి...

బకాయిలు చెల్లించి ఆలయాభివృద్ధికి సహకరించాలి

బకాయిలు చెల్లించి ఆలయాభివృద్ధికి సహకరించాలి చెల్లించకుంటే బకాయి టెండర్ దారుల ఆస్తులు జప్తు ఆర్డీవో...

పిచ్చిమొక్కల తొలగింపు

పిచ్చిమొక్కల తొలగింపు కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఎలుకుర్తి–మనుగొండ రహదారిపై పెరిగిన పిచ్చిమొక్కలు ప్రయాణీకులు,...

కార్పొరేట్ కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు

కార్పొరేట్ కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ. పాలు...

యువతి అదృశ్యం మిస్సింగ్, కేసు నమోదు

యువతి అదృశ్యం మిస్సింగ్, కేసు నమోదు కాకతీయ, పెద్దవంగర : యువతి అదృశ్యమైన...

చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం

చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం కాకతీయ, నర్సింహులపేట: చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగించాలని...

నిబద్ధతతో సమస్యలను పరిష్కరించాలి

నిబద్ధతతో సమస్యలను పరిష్కరించాలి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ విభాగాలకు చెందిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img