epaper
Thursday, January 22, 2026
epaper

పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు

పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు
మంత్రి వివేక్‌పై విమర్శలకు అర్హత లేదన్న రఘునాథ్‌ రెడ్డి

కాకతీయ, రామకృష్ణాపూర్‌: వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలు మారిన కార్యకర్తల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్థానిక సూపర్‌ బజార్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి తావు లేకుండా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న *వివేక్ వెంకటస్వామి*పై విమర్శలు చేసే అర్హత వారికి లేదన్నారు. పార్టీ బలంగా ఉందని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పల్లె రాజు, వోడ్నల శ్రీనివాస్‌, జంగం కళ, మహంకాళి శ్రీనివాస్‌, గాండ్ల సమ్మయ్య, యాకుబ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ విధానాలే ప్రజల గుండెల్లో ఉన్నాయని రఘునాథ్‌ రెడ్డి తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి...

బ్లాక్ స్పాట్స్‌పై పకడ్బందీ చర్యలు

బ్లాక్ స్పాట్స్‌పై పకడ్బందీ చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం ట్రాఫిక్ రూల్స్‌పై...

19వ డివిజన్ రేసులో వేన్నం రజితా రెడ్డి

19వ డివిజన్ రేసులో వేన్నం రజితా రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం బరిలోకి...

రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన ర్యాలీ

రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన ర్యాలీ కాకతీయ, కరీంనగర్ : రోడ్డు...

బీజేపీలోకి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్

బీజేపీలోకి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ బండి సంజయ్ సమక్షంలో కనుమల్ల విజయ–గణపతి...

కాంగ్రెస్‌కు షాకిచ్చిన పొనగంటి రాము

కాంగ్రెస్‌కు షాకిచ్చిన పొనగంటి రాము జమ్మికుంటలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ! 100 మందితో బీఆర్‌ఎస్‌లో...

వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు బందోబస్తు

వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మార్కెట్‌...

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే బీఆర్ఎస్–బీజేపీలకు ప్ర‌జ‌లు బుద్ది చెబుతారు గల్లీ గల్లీ పనిచేసింది కాంగ్రెస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img