epaper
Monday, March 2, 2026
epaper

మామునూరు రైతుల‌కు ప‌రిహారం చెల్లింపు

మామునూరు రైతుల‌కు ప‌రిహారం చెల్లింపు
ఎయిర్ పోర్టుకు భూసేక‌ర‌ణ‌లో కీల‌క పరిహారం
మ‌రికొంత‌మందికి చెల్లిస్తే ఇక ప‌నుల‌కు టేకాఫ్‌

కాకతీయ, వరంగల్ సిటీ : మామునూరు విమానాశ్రయ భూసేక‌ర‌ణ‌లో మ‌రో కీల‌క ముందుడుగు ప‌డింది. కాన్సెంట్ అవార్డు కు ముందుకు వచ్చిన 48 మంది రైతులకు సుమారు రూ.35 కోట్లను  బుధవారం రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. భూ పరిహారం పొందిన వారిలో నక్కలపల్లి గ్రామం లోని 12 మంది   రైతులకు రూ. 11,48,54,976/, గాడిపల్లి గ్రామంలోని36 మంది రైతులకు రూ. 23,35,50,322/-ల‌ను ప్రభుత్వం ఒకేరోజులో సింగిల్ పేమెంట్ గా చెల్లించిన‌ట్లు వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య‌శార‌ద ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి 256 ఎకరాల భూమి అవసరం కాగా దీనిని మూడు గ్రామాల  మొత్తం 139మంది రైతుల నుంచి ప్రభుత్వం  భూమిని సేకరిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 48 మంది రైతులకు పరిహారం చెలింపు జరగగా త్వరలో మిగిలిన రైతులకు కూడా ఇదే క్రమములో పరిహారం చెల్లిస్తామని  రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తా : గాడిపల్లి రైతు సావటి రాజయ్య

నాది గాడి పల్లి గ్రామం. ఎయిర్పోర్ట్  నిర్మాణంలో కొంత భూమిని కోల్పోయాను దానికి నష్టపరిహారంగా ఈరోజే ప్రభుత్వం డబ్బులు మా అకౌంట్లో జమ చేసింది. ఈ డబ్బులతో నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తాను. మా పిల్లలను ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దేందుకు ఈ డ‌బ్బును వినియోగిస్తాను.

బాధే కానీ..ఇది ఆనంద‌మే..!: గాడిపల్లి రైతు  జెల్ల ప్రభాకర్

ఎయిర్ పోర్టు నిర్మాణానికి మా భూములు కోల్పోవ‌డం బాధ క‌లిగిస్తోంది. అయితే వ‌రంగ‌ల్ జిల్లా ముఖ‌చిత్రాన్నే మార్చే అభివృద్ధికి మేం స‌హ‌రిస్తున్నందుకు కొంత సంతృప్తి ఉంది. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయమే మా జీవనాధారం. మేం మా కలలో కూడా విమానాన్ని ప్రత్యక్షంగా చూస్తామ‌నుకోలేదు. ఎయిర్పోర్ట్ క్రింద నాది కొంత భూమి పోతోంది. దానికి నష్టపరిహారంగా నాకు ఈ రోజే ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా వ‌చ్చాయి. ఇంత తొందరగా డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img