epaper
Thursday, January 15, 2026
epaper

మామునూరు రైతుల‌కు ప‌రిహారం చెల్లింపు

మామునూరు రైతుల‌కు ప‌రిహారం చెల్లింపు
ఎయిర్ పోర్టుకు భూసేక‌ర‌ణ‌లో కీల‌క పరిహారం
మ‌రికొంత‌మందికి చెల్లిస్తే ఇక ప‌నుల‌కు టేకాఫ్‌

కాకతీయ, వరంగల్ సిటీ : మామునూరు విమానాశ్రయ భూసేక‌ర‌ణ‌లో మ‌రో కీల‌క ముందుడుగు ప‌డింది. కాన్సెంట్ అవార్డు కు ముందుకు వచ్చిన 48 మంది రైతులకు సుమారు రూ.35 కోట్లను  బుధవారం రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. భూ పరిహారం పొందిన వారిలో నక్కలపల్లి గ్రామం లోని 12 మంది   రైతులకు రూ. 11,48,54,976/, గాడిపల్లి గ్రామంలోని36 మంది రైతులకు రూ. 23,35,50,322/-ల‌ను ప్రభుత్వం ఒకేరోజులో సింగిల్ పేమెంట్ గా చెల్లించిన‌ట్లు వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య‌శార‌ద ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి 256 ఎకరాల భూమి అవసరం కాగా దీనిని మూడు గ్రామాల  మొత్తం 139మంది రైతుల నుంచి ప్రభుత్వం  భూమిని సేకరిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 48 మంది రైతులకు పరిహారం చెలింపు జరగగా త్వరలో మిగిలిన రైతులకు కూడా ఇదే క్రమములో పరిహారం చెల్లిస్తామని  రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తా : గాడిపల్లి రైతు సావటి రాజయ్య

నాది గాడి పల్లి గ్రామం. ఎయిర్పోర్ట్  నిర్మాణంలో కొంత భూమిని కోల్పోయాను దానికి నష్టపరిహారంగా ఈరోజే ప్రభుత్వం డబ్బులు మా అకౌంట్లో జమ చేసింది. ఈ డబ్బులతో నా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తాను. మా పిల్లలను ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దేందుకు ఈ డ‌బ్బును వినియోగిస్తాను.

బాధే కానీ..ఇది ఆనంద‌మే..!: గాడిపల్లి రైతు  జెల్ల ప్రభాకర్

ఎయిర్ పోర్టు నిర్మాణానికి మా భూములు కోల్పోవ‌డం బాధ క‌లిగిస్తోంది. అయితే వ‌రంగ‌ల్ జిల్లా ముఖ‌చిత్రాన్నే మార్చే అభివృద్ధికి మేం స‌హ‌రిస్తున్నందుకు కొంత సంతృప్తి ఉంది. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయమే మా జీవనాధారం. మేం మా కలలో కూడా విమానాన్ని ప్రత్యక్షంగా చూస్తామ‌నుకోలేదు. ఎయిర్పోర్ట్ క్రింద నాది కొంత భూమి పోతోంది. దానికి నష్టపరిహారంగా నాకు ఈ రోజే ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా వ‌చ్చాయి. ఇంత తొందరగా డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img