epaper
Saturday, November 15, 2025
epaper

మేడారానికి సీఎం రాక..!!

కాకతీయ, తాడ్వాయి : మహ జాతర సమీపిస్తుంది. ఈ క్రమంలో జాతర పనులను పరిశీలించుటకు సిఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క సూచనల మేరకు హైదరాబాద్ లొ ముఖ్యులతో సమీక్షను నిర్వహించారు. శుక్రవారం ముగిసిన తర్వాత సి ఎం కార్యాలయం సి ఎంవొ సమాచారాన్ని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ కు తెలిపారు. ఈ క్రమంలో సి ఎం రేవంత్ రెడ్డి మేడారానికి రానున్నారు.

ఎట్టకేలకు మేడారం వచ్చె ముహూర్తం ఖరారైంది. ఈనెల 23 న వస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. మేడారంలో చేపట్టే పనులు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఆదివారం నుంచే ప్రణాళిక బద్దంగా ఎవరిని ఏమి అడుగుతారొ అనేది తెలియక ముచ్చెమటలు పడుతున్నాయి. తర్జన, భర్జన అవుతున్నారు.

ఎక్కడ పనులు వాటికి శంఖుస్థాపన చేస్తారో అనేది సి ఎం వొ వెల్లడించడంతో ఆ పనుల్లొ నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా గిరిజన పూజారులు, గిరిజనులతో మాట్లాడిన అనంతరమే గద్దెల ఆధునీకరణ చేస్తామని సి ఎం వెల్లడించారు. గద్దెలను పరిశీలించి అక్కడ చేపట్టే పనుల స్థితిగతులను పరిశీలించనున్నారు. అనంతరం హరితా హోటల్ ,రెవిన్యూ డైనింగ్ హాలులో సమీక్ష ఉంటుంది. సిఎం పర్యటన మేడారానికి ఖరారు కావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ లొ గద్దెల వద్ద దిగగానే నేరుగా గద్దెల వద్దకు వెళ్తారు..ఆవరణ అంతా పరిశీలించి పూజారులు, గిరిజన పెద్దలతొ చర్చించుతారు.

తుపాకి నీడలొ సి ఎం రేవంత్ రెడ్డి మేడారానికి పర్యటన ఉండబోతోంది. ములుగు నుంచి మేడారానికి రోడ్డు పొడవున మూడంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ములుగు జిల్లా మావోయిస్టులకు పెట్టనికోటగా ఉంటుంది. దీన్ని దృష్టిలొ ఉంచుకుని అడుగడుగునా పొలీసులు ఆవరింపజేస్తున్నారు. మేడారం ఏరియా అంతా కూడా పోలీసుల మయం కానున్నది. ఆ రోజు పస్రా నుంచి తాడ్వాయికి, ఏటూరునాగారం నుంచి పస్రా ,ములుగు దాక స్పెషల్ బలగాలు ఉండబోతున్నాయి చీమ చిటుక్కున శబ్దం అయితే కాల్చివేతే అనే విధంగా నివేదిక ఆజ్ఞలు ఉండబోతున్నాయి. ఆ రోజు సామాన్యులు ప్రయాణం కష్టంగానే ఉండబోతుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img