epaper
Thursday, January 15, 2026
epaper

జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకున్న‌ సీజేఐ బీఆర్ గ‌వాయ్

జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకున్న‌ సీజేఐ బీఆర్ గ‌వాయ్

కాక‌తీయ‌, న్యూఢిల్లీ : అల‌హాబాద్ హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు సీజేఐ బీఆర్ గ‌వాయ్ తెలిపారు. ఇన్‌హౌజ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను స‌వాల్ చేస్తూ జ‌స్టిస్ వ‌ర్మ సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ పిటీష‌న్‌పై విచార‌ణ‌లో పాల్గొన‌డం లేద‌ని సీజేఐ గ‌వాయ్ అన్నారు. ఢిల్లీలోని త‌న నివాసంలో భారీ స్థాయిలో నోట్ల క‌ట్ట‌లు దొరికిన కేసులో జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.జ‌స్టిస్ వ‌ర్మ కేసును అర్జెంట్‌గా విచారించాల‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోరారు. ఈ కేసులో రాజ్యాంగ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వీలైనంత త్వ‌ర‌గా దీన్ని లిస్ట్ చేయాల‌ని సిబ‌ల్ కోరారు. అయితే ఈ కేసులో తాను విచార‌ణ చేప‌ట్ట‌లేన‌ని, ఎందుకంటే తాను కూడా ఇన్‌హౌజ్ క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్నాన‌ని సీజేఐ గ‌వాయ్ తెలిపారు.సీజేఐగా సంజీవ్ ఖ‌న్నా ఉన్న స‌మ‌యంలో జ‌స్టిస్ వ‌ర్మ‌పై ఇన్‌హౌజ్ క‌మిటీ వేశారు. ఈ కేసును మ‌రో బెంచ్‌కు అప్ప‌గించ‌నున్న‌ట్లు సీజేఐ గ‌వాయ్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img