epaper
Monday, March 2, 2026
epaper

చిక్కిండ్రు

  • ఏసీబీ వ‌ల‌లో రెవెన్యూ స‌ర్వేయ‌ర్, అసిస్టెంట్‌..
  • రూ. 20 వేలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టివేత‌
  • రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఘ‌ట‌న‌

కాకతీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: త‌న భూమి స‌ర్వే చేసి స‌ర్వే రిపోర్ట్ ఇవ్వ‌డం కోసం బాధితుడిని రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ శాఖకు చెందిన స‌ర్వేయ‌ర్‌, అత‌ని అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఏసీబీ క‌రీంన‌గ‌ర్ డీఎస్పీ పీ విజ‌య్ కూమార్ క‌థ‌నం ప్ర‌కారం.. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాకి చెందిన ప్ర‌వీన్ చిన్న‌బోనాల‌లో త‌నకు ఉన్న మూడు ఎక‌రాల భూమిని స‌ర్వే చేయించుకునే క్ర‌మంలో స‌ర్వేయ‌ర్ వేణు రూ.30 వేలు లంచం డిమాండ్ చేయ‌గా భాదితుడు ఏసీబీని ఆశ్ర‌యించాడు. స‌ర్వే చేసే స‌మ‌యంలో బాధితుడు స‌ర్వేయ‌ర్ కి రూ.10 వేలు అందించాడు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం స‌ర్వే రిపోర్ట్ ఇవ్వ‌డం కోసం సర్వేయ‌ర్ మ‌డిశెట్టి వేణుగోపాల్ అత‌ని అసిస్టెంట్ సూర్వ వంశీ ద్వారా బాధితుడి నుండి రూ.20 వేలు తీసుకుంటుండ‌గా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. కాగా ప‌ట్టుబ‌డిన అసిస్టెంట్ సూర్య వంశీ నుండి రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన స‌ర్వేయ‌న్ వేణ‌గోపాల్‌ని, అత‌ని అసిస్టెంట్ సూర్య వంశీ అరెస్ట్ చేసి రేపు కోర్టులో హాజ‌రుప‌ర్చ‌నున్న‌ట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img