epaper
Tuesday, November 18, 2025
epaper

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి
సురక్షిత డ్రైవింగ్‌పై ప్రజలకు విజ్ఞప్తి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కాకతీయ, కరీంనగర్ : శీతాకాలం మొదలయ్యాక తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కమ్ముకునే దట్టమైన పొగమంచు రోడ్లపై ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు.దృశ్యమానత తగ్గిపోవడం వల్ల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పౌరుల భద్రతే ముఖ్యమని, నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.

కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో ఈ సూచనలు చేశారు.పొగమంచు సమయంలో హైబీమ్ వాడకూడదని, అది ప్రతిబింబించి దృశ్యమానతను మరింతగా తగ్గిస్తుందని తెలిపారు. అందువల్ల ఎల్లప్పుడూ లో బీమ్‌పై డ్రైవ్ చేయాలని సూచించారు. ముందున్న వాహనంతో సాధారణంగా ఉంచే దూరానికి రెట్టింపు దూరం పాటించాలని, ఆకస్మిక బ్రేకింగ్‌ పరిస్థితులు తప్పవని చెప్పారు. వేగం తగ్గించడం అత్యంత కీలకమని, క్రమశిక్షణతో డ్రైవ్ చేయాలని హెచ్చరించారు.దృశ్యమానత పరిస్థితులపై ఆధారపడి మాత్రమే ఫాగ్ ల్యాంప్‌లు ఆన్ చేయాలని, వాహనం ఆపినప్పుడు మాత్రమే హజర్డ్ లైట్లు వాడాలని చెప్పారు. లేన్ మార్చకుండా, రోడ్డుపై ఉన్న సైన్లు, రిఫ్లెక్టర్లను ఆధారంగా తీసుకుని ప్రయాణించాలి. ట్రాఫిక్ శబ్దం వినేందుకు విండో కొద్దిగా తెరిచి ఉంచడం కూడా ఉపయోగకరమని సూచించారు.విండ్‌షీల్డ్ తేమను తొలగించేందుకు వైపర్లు, డీఫాగర్లు వరుసగా ఉపయోగించాల్సిందిగా సూచించారు. పొగమంచు ఉండే రోజుల్లో ప్రయాణాన్ని కొద్దిగా ముందుగానే ప్రారంభించడం మంచిదన్నారు. దృశ్యమానత పూర్తిగా తగ్గినప్పుడు రోడ్డు పక్కకు సురక్షితంగా ఆపి పార్కింగ్ లైట్లు వేసుకోవాలని సూచించారు. ప్రయాణీకులందరూ సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు.పొగమంచులో ఓవర్‌టేక్ చేయకూడదని, బ్లైండ్‌ కర్వ్స్ వద్ద వాహనాన్ని ఆపకూడదని, అలసట ఉన్నప్పుడు వాహనం నడపకూడదని హెచ్చరించారు. నావిగేషన్ కోసం అయినా మొబైల్ ఫోన్ వాడటం ప్రమాదకరమని తెలిపారు.మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తోంది నెమ్మదిగా డ్రైవ్ చేయండి, అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా చేరుకోండి అని కమిషనర్ గౌష్ ఆలం సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా

నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా మాదకద్రవ్యాల...

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలకు...

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది ఫౌండేషన్ ఇంచార్జ్ బియ్యాల దినేష్ కాకతీయ,...

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల సిసిఐ నిబంధనలు సడలించాలి మిల్లుల సమ్మె వెంటనే...

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ 21 నుంచి మహోత్సవాలు కాకతీయ, కరీంనగర్...

23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి కాకతీయ, లక్షెట్టిపేట :...

కాంగ్రెస్ పాలనలో కరెంటు నుండి కాంట దాకా అన్నీ సమస్యలే

కాంగ్రెస్ పాలనలో కరెంటు నుండి కాంట దాకా అన్నీ సమస్యలే సీఎం రేవంత్...

మున్సిపల్ ఎన్నికలు వేగవంతం చేయాలి

మున్సిపల్ ఎన్నికలు వేగవంతం చేయాలి కేంద్ర మంత్రిని కోరిన మాజీ మేయర్ బిజెపి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img