epaper
Saturday, November 15, 2025
epaper

BJP: అన్ని స్థానాల్లో బీజేపీదే పై చేయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ సారి ఎన్నికల సందర్భంలో జడ్పీటీసీ అభ్యర్థులను ముందుగా డిక్లేర్ చేయాలని, ఏకగ్రీవంగా ఉన్న చోట బి.ఫారం సమర్పించాలని పార్టీ భావిస్తున్నదని రామచంద్రరావు పేర్కొన్నారు. వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తూ అత్యధిక స్థానాలను సాధించేందుకు సన్నద్ధమై ఉందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక ఎన్నికలలో ఓట్లు అడగడానికి అర్హతలేమని కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్, గతంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ, కేంద్ర నిధులను వ్రుధా చేసి గ్రామాలను దెబ్బతీస్తోందని, అప్పటి సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాజా సర్పంచులు ఎదుర్కొన్న సమస్యలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయని, పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.

రామచంద్రరావు కేంద్రమంత్రి ప్రణాళికలను ఉదహరిస్తూ పీఎం కిసాన్ క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నదన్నారు. ఉచిత బియ్యం సరఫరా జరుగుతోందని చెప్పారు. గ్రామాల్లోని అభివృద్ధి, రోడ్లు, నీటి సరఫరా వంటి పనులు కేంద్ర నిధుల ద్వారా మాత్రమే జరుగుతున్నాయన్నారు. బీజేపీని గెలిపిస్తే మాత్రమే గ్రామాలకు కేంద్ర నిధులు సమర్ధంగా చేరుతాయని, అందువల్ల ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని సూచించారు.

బీసీ రిజర్వేషన్ల, స్థానిక ఎన్నికల ఆలస్యం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వంటి అంశాలపై కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండగా, బీఎంఆర్‌ఎస్ పార్టీ తప్పు చేస్తోందని విమర్శించారు. అలాగే, ఎన్డీఎస్ఎ ఇచ్చిన నివేదిక ఆధారంగా మేడిగడ్డ, సుందిళ్లకే పరిమితం కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించి రిపేర్ చేయాలని అన్నారు.

రామచంద్రరావు చివరగా పార్టీ ఫిరాయింపులపై స్పష్టత ఇచ్చారు. బీజేపీని వీడేటప్పుడు మాత్రమే రాజీనామా చేయాలని మరియు పార్టీ సుస్థిరత కోసం అన్ని సభ్యులు కట్టుబడాలని పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, బీజేపీ స్థానిక అభివృద్ధి, గ్రామాల సంక్షేమంపై కేంద్రీకృత దృష్టి పెట్టిన ప్రతిపక్షం అని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img