epaper
Thursday, January 22, 2026
epaper

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు

కాకతీయ, రాయపర్తి : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను తూచా తప్పకుండా పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య స్పష్టం చేశారు. గురువారం రాయపర్తి ప్రయాణ ప్రాంగణం సమీపంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం అంటే కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడం కాదని, అది మన ప్రాణాలను మనమే రక్షించుకోవడమని అన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా వాహనదారుడికే కాదు, కుటుంబ సభ్యులకు, ఇతరులకు తీరని నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని వివరించారు. సీఐ కొమ్మూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను వివరించి, మద్యం మత్తులో వాహనం నడపడం ఆత్మహత్యతో సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు తుల్ల సంపత్, సుమన్, అనిల్, నవ్యతో పాటు దుకాణదారులు, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! చెత్త డ్యూటీకి చీవాట్లు! బల్దియా డ్రైవర్లపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్...

పురపోరుకు సై

పురపోరుకు సై నర్సంపేటలో రాజకీయ వేడి బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య తగ్గా పర్ కీల‌కంగా మారనున్న...

ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు చేపట్టిన లక్ష్మణుడు

ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు చేపట్టిన లక్ష్మణుడు కాకతీయ, వరంగల్ : మార్కెటింగ్...

మడికొండ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

మడికొండ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి కాకతీయ, మ‌డికొండ :...

సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం

సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం ప్లాస్టిక్ నుంచి...

మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు

మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు ట్రాఫిక్–పార్కింగ్‌పై పూర్తి పట్టు జంపన్న వాగు వద్ద గట్టి...

మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి

మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి రూ.722.09 లక్షల పనులకు సానుకూల...

గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ

గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ములుగు :ములుగు జిల్లా ములుగు మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img