epaper
Saturday, January 24, 2026
epaper

ఎక్స్‌పర్ట్ టాక్‌తో విద్యార్థుల్లో చైతన్యం

ఎక్స్‌పర్ట్ టాక్‌తో విద్యార్థుల్లో చైతన్యం

కాకతీయ, నెల్లికుదురు : మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ (టీజీఎంఎస్)లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పీఎం శ్రీ నిపుణులతో ఎక్స్‌పర్ట్ టాక్ కార్యక్రమాన్ని శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. లక్ష్య నిర్ధారణతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, క్రమశిక్షణ, కష్టపాటు విజయానికి మూలమని వివరించారు. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా చూపించి, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. అలాగే బాలికా విద్య, బాలికల సాధికారతపై ప్రత్యేకంగా మాట్లాడి, అమ్మాయిలు చదువుతోనే స్వతంత్రంగా ఎదిగి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, చైతన్యం పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వనదేవతలను దర్శించుకున్న సీపీ దంపతులు..

వనదేవతలను దర్శించుకున్న సీపీ దంపతులు.. కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనర్...

ప్రజల రక్షణే లక్ష్యం

ప్రజల రక్షణే లక్ష్యం 24గంట‌లు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ,...

యాభై వేల మాస్కులు అందించిన సీసీఎస్ పోలీసులు

యాభై వేల మాస్కులు అందించిన సీసీఎస్ పోలీసులు కాకతీయ, హనుమకొండ : వచ్చే...

అగ్రంపహాడ్ జాతరపై ప్రభుత్వం నిర్లక్ష్యం

అగ్రంపహాడ్ జాతరపై ప్రభుత్వం నిర్లక్ష్యం భక్తులకు అసౌకర్యంగా మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు పూర్తిస్థాయిలో అమలు...

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు వరంగల్‌ తూర్పులో సేవా కార్యక్రమాలు పోచమ్మమైదాన్‌ జంక్షన్‌లో...

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అభివృద్ధిలో వేగం దేశమంతా తెలంగాణ...

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ! రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ రూ.23...

విద్యుత్ షాక్‌తో గేదె మృతి

విద్యుత్ షాక్‌తో గేదె మృతి రూ.ల‌క్ష న‌ష్ట‌పోయామ‌ని బాధితురాలి ఆవేద‌న‌ కాకతీయ, ఏటూరునాగారం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img