epaper
Thursday, January 15, 2026
epaper

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి
క్యూ లైన్ నిర్మాణంలో వేగం పెంచాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
ఆలయ ప్రాంగణంలో మౌలిక వసతుల పర్యవేక్షణ

కాకతీయ, ములుగు ప్ర‌తినిధి : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరకు ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్యూ లైన్ నిర్మాణాల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. శనివారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.

ఆదివారం భక్తుల రద్దీపై అప్రమత్తత

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం సెలవు రోజు కావడంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మోడల్ క్యూ లైన్ల నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన, పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, క్యూ లైన్లలో నిల్చున్న భక్తులకు తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని భారీ రాతి స్తంభాలపై త్వరితగతిన బ్రాకెట్లను ఏర్పాటు చేయాలని, ఫ్లోరింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ స్తంభాల ఏర్పాటు ద్వారా రాత్రివేళల్లో కూడా భక్తులకు సౌకర్యం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి అభివృద్ధి పని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీరస్వామి, ఆర్ అండ్ బి ఈఈ సురేష్, తహసిల్దార్ సురేష్‌బాబు, సంబంధిత గుత్తేదారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతు ఐడీ తప్పనిసరి!

రైతు ఐడీ తప్పనిసరి! 2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు అగ్రిస్టాక్‌తో డిజిటల్...

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు కాకతీయ, కరీంనగర్...

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం కాకతీయ, గణపురం : మేజర్ గ్రామపంచాయతీ...

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్.. పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం కొత్త భవనంలోకి మారనున్న...

స‌ర్పంచ్ నామినేష‌న్లు 25,654

స‌ర్పంచ్ నామినేష‌న్లు 25,654 వార్డుల‌కు 82, 276 4,236 పంచాయతీలకు కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ 11న...

విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి

విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన...

జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌లో ఎస్పీ మహేష్ బి.గితే ఆకస్మిక తనిఖీ

జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌లో ఎస్పీ మహేష్ బి.గితే ఆకస్మిక తనిఖీ కాకతీయ, రాజన్న సిరిసిల్ల...

అయ్యప్ప స్వామి ప్రతిష్ట మహోత్సవం

అయ్యప్ప స్వామి ప్రతిష్ట మహోత్సవం కాకతీయ, కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ జిల్లా తిమ్మాపూర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img