epaper
Thursday, January 15, 2026
epaper

కాంగ్రెస్ ధర్నాకు బీసీ సంఘాల మద్దతు

  • కాంగ్రెస్ ధర్నాకు బీసీ సంఘాల మద్దతు

  • బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలి

  • బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్ లో చర్చ పెట్టాలి

కాక‌తీయ‌, న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపు రిజర్వేషన్ల బిల్లును చట్టం రూపంలో తీసుకు రాకుంటే తెలంగాణలో కేంద్ర మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామ‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చ‌రించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మూడున్నర నెలలు గడిచినప్పటికీ నేటి వరకు ఆ బిల్లుకు ఢిల్లీలో మూలుగుతుందే తప్ప దానికి ఇప్పటివరకు కేంద్రం పట్టించుకోకుండా అన్యాయం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మంగ‌ళ‌వారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల జనాభా 60 శాతం ఉన్నప్పటికీ 42 శాతానికే పరిమితం చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఒక మెట్టు దిగి బీసీలు పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెవిటి వారు ముందు శంఖం రోజున చందంగా వ్యవహరిస్తున్నదే తప్ప బీసీ రిజర్వేషన్ల బిల్లు ను పార్లమెంట్ లో పెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్ట రూపంలో తీసుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. జాతీయ పార్టీ అయిన బిజెపి గల్లీలో ఒక విధానం, ఢిల్లీలో ఇంకొక విధానం ఒలంపిస్తూ బీసీలను మోసం చేయాలని ప్రయత్నిస్తుండడం చాలా బాధాకరమన్నారు, దేశంలో 50% సామాజిక రిజర్వేషన్ల పరిమితులు అధిగమించి బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ పని చేయకుండా గల్లీలో హైదరాబాదులో ధర్నాలు చేస్తున్నడం చాలా సిగ్గుచేటు అన్నారు,

బిజెపికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేపట్టాలని, లేదా ప్రధానంగా ఒప్పించి బీసీ రిజర్వేషన్లు పెంచి బీసీల మన్ననలను పొందాలని ఆయన సూచించారు. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో బీసీల నోటికాడు ముద్దను గుంజుకుంటే బిజెపికి తెలంగాణలో రాజకీయంగా పుట్టగతులు ఉండవని, ఇలాగే బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తే బిజెపి బీసీల ద్రోహుల పట్టిక చరిత్రలో మిగిలిపోతుందని ఆయన మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఈ ధర్నాలో బీసీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ జనగాం రవీందర్ గౌడ్, బీసీ సంఘాల నేతలు అక్కినపల్లి శ్రీనివాస చారి, పెద్ది వెంకటనారాయణ గౌడ్,కడమూరు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు ఆయ‌న‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ గోపి, ఎస్‌ఐ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img