epaper
Saturday, November 15, 2025
epaper

‘మేడారం అభివృద్ధి’ పేరుతో దోపిడీ

 

  • మంత్రుల మధ్య కాంట్రాక్టు రాజకీయాలు
  • అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి
  • ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి

కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతోందని ఆదివాసీ నాయకురాలు, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ బడే నాగజ్యోతీ అన్నారు. మేడారం పవిత్రతను లాభార్జన జాతరగా మార్చే ప్రయత్నం సాగుతోందని ఆరోపించారు. రూ.71 కోట్ల విలువైన అభివృద్ధి టెండర్ల విషయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఉన్న విభేదాలు, బహిరంగ ఆరోపణలు పాలకుల మధ్య జరుగుతున్న కాంట్రాక్టు రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. పాలకులు, మంత్రులు, కాంట్రాక్టర్లు కలిసి మేడారం జాతర ఖ్యాతిని మంటగలుపుతున్నారని మండిపడ్డారు.

జాతర అనేది యావత్ దేశ ఆదివాసీ సమాజ విశ్వాసానికి, అస్తిత్వానికి ప్రతీక అని గుర్తు చేశారు. పనుల కేటాయింపులో ఆదివాసీ సంఘాలకు, పూజారులకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రభుత్వం ఆదివాసీ సంప్రదాయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మేడారం జాతరకు 150 కోట్ల రూపాయలు తెచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని, జాతర సమీపిస్తున్నా పనులు ప్రారంభం కాలేదన్నారు. 90 రోజుల్లో పనులు పూర్తవుతాయా అనే అనుమానం ఉందన్నారు. వెంటనే మేడారం అభివృద్ధి పనుల్లో పారదర్శకత కోసం ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రుల జోక్యాన్ని తగ్గించి కాంట్రాక్టర్ల పెత్తందారితనాన్ని నియంత్రించాలని సూచించారు. అభివృద్ధి ప్రణాళికల్లో ఆదివాసీ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. మేడారం జాతర ఆదివాసీ గౌరవం, సంస్కృతి, విశ్వాసానికి ప్రతీక అని ఆమె స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్ గోపన్న లొంగుబాటు

మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్ గోపన్న లొంగుబాటు కాకతీయ, నూగూరు...

సామాజిక సేవలో ఆదర్శ దంపతులు

సామాజిక సేవలో ఆదర్శ దంపతులు దేవాలయాలు, స్మశాన వాటికల అభివృద్ధికి ముప్పై లక్షల...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img