epaper
Saturday, November 15, 2025
epaper

PM Kisan: రైతులకు మోదీ సర్కార్ దీపావళి గిఫ్ట్.. ఖాతాల్లోకి రూ. 171కోట్లు..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ దీపావళి బహుమతిని అందించబోతుంది. ఈ స్కీములో భాగంగా జమ్మూకశ్మీర్ రైతులకు భారీ ఊరట లభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ. 171 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం నేరుగా సుమారు 8.55 లక్షల అర్హ రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.

జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ మంత్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. రైతులు PM-KISAN యోజన 21వ విడత ముందుగానే విడుదల కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సాయం కేవలం పంటల పునరుద్ధరణకు సహాయపడటం మాత్రమే కాకుండా, రైతుల జీవనోపాధి నిలుపుకునే విధంగా మద్దతు ఇస్తుంది. మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కలుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వారికి పూర్తి మద్దతు అందిస్తోంది. వరదల ప్రభావం నుండి రైతులను బయటకు తేవడంలో ఈ సాయం ముఖ్యంగా ఉపశమనం ఇస్తుందని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 26న కేంద్ర ప్రభుత్వం PM-KISAN యోజన 21వ విడతను మొదటగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియల కారణంగా పంటలు నష్టపోయాయి. ఈ నష్టానికి పరిహారంగా, ప్రతి రైతుకు రూ. 2,000 చొప్పున నేరుగా ఖాతాల్లోకి జమ చేసింది.

ప్రస్తుతానికి రైతులు మిగిలిన రాష్ట్రాల్లో తమ ఖాతాల్లో డబ్బు ఎప్పుడు జమ అవుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కీమ్ ప్రకారం.. ప్రతి నాలుగు నెలలకు ఒక విడత విడుదల అవ్వుతుంది. 21వ విడతను నవంబర్‌లో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రూ. 2,000 రూపాయల ఆర్థిక సాయం రైతులకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా చిన్న పండుగలా మారనుంది..

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే!

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో...

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి. బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన...

ఎన్‌బీఎల్‌లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌గ్గిన బీవోబీ

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) నైనిటాల్...

టెస్లా ఇండియా ఆప‌రేష‌న్ హెడ్‌గా శరద్ అగర్వాల్‌

భార‌త మార్కెట్లో విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా కంపెనీ నిర్ణ‌యం కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img