epaper
Thursday, January 15, 2026
epaper

Viral Video: ఐక్యరాజ్యసమితిలో హార్ట్-టచ్ చేసిన ముస్లిం లీడర్ .. ‘ఓం శాంతి’ అంటూ సందేశం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగం వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు ఓం శాంతి ఓం, నమో బుద్ధాయ అనడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రపంచం మొత్తం కూడా భయం, ఆందోళన, హింసతో నిండిపోయిందని..బెదిరింపులు, ఉగ్రవాదం నుంచి విముక్తి పొందాలని సందేశం ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రబోవో తన ప్రసంగాన్ని ఓం శాంతి ఓం తో ముగించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్య ప్రధాన చర్చాంశంగా నిలిచింది. గాజాలోని యుద్ధం, పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ప్రబోవో మాట్లాడుతూ.. ప్రపంచం.. భయం, జాత్యహంకారం, ద్వేషం, అణచివేత, వర్ణ వివక్ష వంటి మానవ మూర్ఖత్వ కారణాలతో నడుస్తున్నందున భవిష్యత్తు కోసం మనం సైతం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. గాజాలో శాంతి కొనసాగింపుకు ఇండోనేషియా 20,000 మంది సైనికులను మోహరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు రెండు దేశాల పరిష్కారం కోసం పిలుపునిచ్చారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండూ స్వతంత్రంగా సురక్షితంగా ఉండాలని, బెదిరింపులు, ఉగ్రవాదం నుండి విముక్తి పొందాలని నొక్కి చెప్పారు. “ఏ రాజకీయ సంఘర్షణకైనా హింస సమాధానం కాదు, ఎందుకంటే హింస మరింత హింసను మాత్రమే పెంచుతుంది అని సుబియాంటో అన్నారు.

ప్రబోవో సుబియాంటో తన 19 నిమిషాల ప్రసంగాన్ని “ఓం శాంతి శాంతి శాంతి ఓం”, “నమో బుద్ధాయ”, “షాలోమ్” తో ముగించారు. ఆయన ప్రధానంగా సామరస్య, శాంతి, సమాన అవకాశాల కోసం ప్రపంచాన్ని పిలుపునిచ్చారు. ప్రబోవో తన దేశం ఇండోనేషియాను ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం అని, 28 కోట్లకు పైగా జనాభాలో దాదాపు 90శాతం మంది ఇస్లాంను అనుసరిస్తున్నారని చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు ఆయ‌న‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ గోపి, ఎస్‌ఐ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img