epaper
Saturday, November 15, 2025
epaper

ఆయుధాలు వదిలేస్తం.. మావోయిస్టుల సంచలన నిర్ణయం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్ట పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా సాగుతున్న సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ఇస్తూ, చర్చలకు సిద్ధమని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌ పేరిట ఒక లేఖ విడుదలైంది. దేశం, ప్రపంచం మారుతున్న పరిణామాల దృష్ట్యా ఇకపై ఆయుధాలను విడిచి ప్రధాన స్రవంతిలో కలిసిపోవాలన్న ఆలోచనకు పార్టీ అంగీకరించినట్టు లేఖలో స్పష్టం చేశారు. 30 రోజులపాటు కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించాలని కోరుతూ, ఆ గడువులో సహచరులతో చర్చలు జరుపుతామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అవసరమైతే ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలతో కలిసి పోరాడతామని మావోయిస్టులు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి లేదా ఆయన ప్రతినిధులతో, వీడియో కాల్ ద్వారానైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మృతి తరువాత, తిప్పిరి తిరుపతి కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంతోనే అభయ్‌ పేరిట లేఖ వెలువడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, మావోయిస్టు నాయకుని ఫోటోతో లేఖ విడుదల కావడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు.

మార్చి నెలలోనే శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మావోయిస్టులు అభ్యర్థించారని, అదే విషయాన్ని మే 10న కూడా ఒక ప్రకటనలో స్పష్టం చేసినట్టు లేఖలో గుర్తుచేశారు. ఈసారి మాత్రం ఆయుధ విరమణ, కాల్పుల విరమణపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గత సంవత్సరం నుంచి భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాయని, మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ ప్రధాన కార్యదర్శి బసవరాజుతో పాటు పలువురు కీలక నాయకులు వీరమరణం పొందారని పార్టీ లేఖలో పేర్కొంది.

అయినప్పటికీ, మధ్యలో ఆగిపోయిన శాంతి చర్చలను మళ్లీ ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ కొత్త నిర్ణయమని వెల్లడించారు.మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు మొదటిసారిగా ఆయుధాలను విడిచి పెట్టేందుకు, కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ నిర్ణయం, వారి కొత్త నాయకత్వంలో పార్టీ వైఖరి మారుతున్న సంకేతంగా పరిగణించబడుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img