epaper
Saturday, November 15, 2025
epaper

గెస్ట్ లెక్చరర్లను యథావిధిగా కొనసాగించాలి: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధుల విన‌తి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల‌ను య‌థావిధిగా కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డిని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కూడా ఈ విష‌యాన్ని చేర్చార‌ని, దాన్ని ప్ర‌కారం గెస్ట్ లెక్చరర్ల‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

రెన్యూవల్ మరియు రెగ్యూలర్ లెక్చరర్ల నియామకం వల్ల డిస్టర్బ్ అయిన వారిని అడ్జస్ట్ మెంట్ చేయడానికి సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటర్ బోర్డు కార్యదర్శి పోస్టుల త‌గ్గింపునకు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని అన్నారు. 13-06-25 న ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన 1654 గెస్ట్ ఫ్యాకల్టీ కంటిన్యూయేషన్ ఫైల్ లో ఫైనాన్స్ అధికారులు వివిధ కారణాలు చూపి పోస్టుల సంఖ్య తగ్గింపు చేస్తున్నార‌ని, కేవలం 398 పోస్టులకు మాత్రమే జీవో ఇస్తున్నార‌ని అన్నారు.

అదే జరిగితే దాదాపు 1300 మంది కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకం కానుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై 398 పోస్టులతో కళాశాలల నిర్వాహణ కష్టమ‌వుతుంద‌ని తేది: 21/08/2025 నాడు బోర్డ్ సెక్రటరీ అదనంగా 1256 పోస్టులకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి మళ్ళీ ప్రతిపాదనలను పంపడం జరిగింద‌న్నారు. దానిపై ఫైనాన్స్ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేద‌ని అన్నారు. 1654 పోస్టులలో సంఖ్య తగ్గిస్తే దాదాపు 1300 మంది రోడ్డున పడుతున్నారని కేవలం 398 పోస్టులతో అనుమతివ్వకుండా మొత్తం 1654 (398+1256) పోస్టులకు అనుమతివ్వాలని వేం న‌రేంద‌ర్‌రెడ్డిని కోరారు.

గత సంవత్సరానికి సంబంధించిన 4 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య‌క్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, ఎం.బాబురావు, సంయుక్త కార్యదర్శులు కె. వెంకటేష్, రాంచందర్ లు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తినిధుల విన‌తిపై వేం స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం మరియు డిప్యూటీ సీఎం ల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img