epaper
Thursday, January 15, 2026
epaper

తాడ్వాయి మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు..!!

కాకతీయ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం ఉద్యమం పేరుతో తాడ్వాయి మండలం కాల్వపల్లి,ఊరట్టం,బయక్క పేటలో ఇటీవల మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం వాల్ పోస్టర్లను వెలిసించడంతో గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.

పోస్టర్లో ప్రజాస్వామ్యబద్ధమైన శాంతియుత జీవనం మన హక్కు అని, గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ పల్లెలు, ఆదివాసి గూడెలు నక్సలైట్ల/మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి దిశగా సాగుతున్నాయని, ఒకప్పుడు అమాయక ఆదివాసులను అడ్డం పెట్టుకొని వారి ప్రాణాలను బలికొనిపెట్టి ఉనికిని కొనసాగించేందుకు ప్రయత్నించిన మావోయిస్టుల కార్యకలాపాలు తెలంగాణ ప్రజల తెలివైన నిర్ణయం, సహకార నిరాకరణ వల్ల పూర్తిగా అదృశ్యమయ్యాయని.. ఒకప్పుడు అభివృద్ధికి అడ్డుగోడలైన మావోయిస్టుల హింస ఇప్పుడు చరిత్రగా మిగిలిందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వారి మోసపూరిత చర్యలను బహిర్గతం చేసి సహకరించకపోవడంతో, మావోయిస్టులు గత్యంతరం లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని.. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల నిరాకరణ కారణంగా అక్కడ మనుగడ కష్టమవుతుందని గ్రహించిన మావోయిస్టులు, మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, మావోయిస్టులు తిరిగి గ్రామాలలో, గూడెలలో కదలికలు ప్రారంభిస్తే, శాంతియుత జీవనానికి విఘాతం ఏర్పడటమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధి ఆగిపోతుందని.. ముఖ్యంగా ఆదివాసి యువతకు భవిష్యత్తు చీకటి కమ్మే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు, ఆదివాసి సోదర సోదరీమణులు ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులకు సహకరించకూడదని.. మన ప్రాంత అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు కోసం మావోయిస్టులకు సహకరించకూడదని. వారిని హింసామార్గం విడిచి, సాధారణ ప్రజా జీవితంలోకి రావాలని ప్రోత్సహించండని లేఖలో పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img