epaper
Saturday, November 15, 2025
epaper

తాడ్వాయి మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు..!!

కాకతీయ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం ఉద్యమం పేరుతో తాడ్వాయి మండలం కాల్వపల్లి,ఊరట్టం,బయక్క పేటలో ఇటీవల మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం వాల్ పోస్టర్లను వెలిసించడంతో గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.

పోస్టర్లో ప్రజాస్వామ్యబద్ధమైన శాంతియుత జీవనం మన హక్కు అని, గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ పల్లెలు, ఆదివాసి గూడెలు నక్సలైట్ల/మావోయిస్టుల ప్రభావం లేకుండా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి దిశగా సాగుతున్నాయని, ఒకప్పుడు అమాయక ఆదివాసులను అడ్డం పెట్టుకొని వారి ప్రాణాలను బలికొనిపెట్టి ఉనికిని కొనసాగించేందుకు ప్రయత్నించిన మావోయిస్టుల కార్యకలాపాలు తెలంగాణ ప్రజల తెలివైన నిర్ణయం, సహకార నిరాకరణ వల్ల పూర్తిగా అదృశ్యమయ్యాయని.. ఒకప్పుడు అభివృద్ధికి అడ్డుగోడలైన మావోయిస్టుల హింస ఇప్పుడు చరిత్రగా మిగిలిందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వారి మోసపూరిత చర్యలను బహిర్గతం చేసి సహకరించకపోవడంతో, మావోయిస్టులు గత్యంతరం లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని.. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల నిరాకరణ కారణంగా అక్కడ మనుగడ కష్టమవుతుందని గ్రహించిన మావోయిస్టులు, మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, మావోయిస్టులు తిరిగి గ్రామాలలో, గూడెలలో కదలికలు ప్రారంభిస్తే, శాంతియుత జీవనానికి విఘాతం ఏర్పడటమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధి ఆగిపోతుందని.. ముఖ్యంగా ఆదివాసి యువతకు భవిష్యత్తు చీకటి కమ్మే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు, ఆదివాసి సోదర సోదరీమణులు ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులకు సహకరించకూడదని.. మన ప్రాంత అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు కోసం మావోయిస్టులకు సహకరించకూడదని. వారిని హింసామార్గం విడిచి, సాధారణ ప్రజా జీవితంలోకి రావాలని ప్రోత్సహించండని లేఖలో పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img