epaper
Sunday, March 29, 2026
epaper

అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు

అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తు
ప్రాణవాయువుకు అడవులే ప్రధాన ఆధారం
మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ

కాకతీయ, ములుగు ప్రతినిధి : అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువుకు అడవులే ప్రధాన మూలాధారమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అడవులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం గోవిందరావుపేట మండలం పస్రా అటవీ శాఖ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా నిలిచిందని మంత్రి తెలిపారు. పంటల దిగుబడులు, వర్షపాతం, పర్యావరణ సమతుల్యతకు అడవులు కీలకమని చెప్పారు. అడవులు లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కూడా అడవుల ద్వారానే లభిస్తున్నాయని వివరించారు. వేసవి కాలంలో అడవులకు నిప్పు పెట్టడం, చెట్లను నరికి వేయడం, వన్యప్రాణులను వేటాడడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం పెంపుతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే అడవుల రక్షణ అత్యవసరమని అన్నారు. డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ మాట్లాడుతూ అడవుల రక్షణలో అటవీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులకు హాని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పసర గ్రామంలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభమవుతుందని, అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై దృష్టి పెడుతాం ములుగు...

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై ప్రమోద్ కుమార్ కాకతీయ, పెద్దవంగర :ఉచిత...

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం.. ఎండిపోతున్న పంటలు.. రైతుల ఆవేదన ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన...

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. *బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా....

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి కాకతీయ, పెద్దవంగర : పాడి...

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం 11 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు.... కాకతీయ, నెక్కొండ: మండల...

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి...

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img