epaper
Saturday, March 28, 2026
epaper

ఆహార నాణ్యతలో రాజీ లేదు

ఆహార నాణ్యతలో రాజీ లేదు
విద్యార్థుల సంక్షేమమే ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తనిఖీల్లో నాణ్యతపై కఠిన హెచ్చరిక

కాకతీయ, జనగామ : విద్యార్థులకు శుచిరుచికరమైన ఆహారం అందించాలి, నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఆదివారం తరిగొప్పుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ఆహార పదార్థాల నాణ్యతను కచ్చితంగా పాటించాలని సిబ్బందిని హెచ్చరించారు. గుడ్లను నీటిలో వేసి నాణ్యతను పరిశీలించారు. పప్పులు, బియ్యం, నిత్యావసర సరుకులను తనిఖీ చేశారు. అరటిపండ్లను తూకం వేసి పరిమాణాన్ని పరిశీలించారు. వంటగదిలో తయారైన అన్నం, కూరల నాణ్యతను పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లీష్ పరీక్షకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ తనిఖీలో ఇంగ్లీష్ సీఆర్డి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య కాకతీయ, గీసుగొండ: మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబ...

వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం

వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం.. ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని...

మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి

మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి ఆల‌యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అభివృద్ధి...

ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం

ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం ఆపదలో ‘ఆపద్భాందవుడు’… 108 సేవలతో...

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు ​స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన...

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు దాతల ఆధ్వర్యంలో...

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు కాకతీయ, గీసుగొండ: కొండా దంపతుల...

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img