epaper
Thursday, January 15, 2026
epaper

జీహెచ్ఎంసీలో అవినీతి భాగోతం..రూ.56 లక్షలు కాజేసిన మహిళా ఆపరేటర్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలో అవినీతి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ సర్కిల్‌ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణి రూ.56 లక్షల నిధులను కాజేసిన విషయం బయటపడింది. సాధారణంగా పౌరులు ట్రేడ్ లైసెన్స్, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తులు వంటి సేవల కోసం చెల్లించే ఫీజులు నేరుగా జీహెచ్ఎంసీ ఖాతాలో జమ చేయాలి. అయితే, సుభాషిణి వసూలు చేసిన మొత్తం డబ్బును ఖజానాలో జమ చేయకుండా తన వద్దే ఉంచినట్టు ఆడిట్‌లో బయటపడింది.

ఆడిట్‌లో బహిర్గతమైన అవినీతి:
2024–25 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుభాషిణి ప్రజల వద్ద నుండి సేకరించిన రూ.56 లక్షలు జీహెచ్ఎంసీ ఖాతాలోకి చేరలేదని ఆడిట్ అధికారులు నిర్ధారించారు. ఆడిట్ జరుగుతోందని తెలిసి ఆమె విధులకు గైర్హాజరైందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆమెను బలవంతంగా కార్యాలయానికి రప్పించారు. తరువాత జరిగిన విచారణలో తన తప్పు అంగీకరించిన సుభాషిణి, ఒక్క రోజులోనే మొత్తం రూ.56 లక్షలు తిరిగి జీహెచ్ఎంసీ ఖాతాలో జమ చేసింది. అయితే, ఇంత భారీ మొత్తాన్ని ఒకే రోజులో చెల్లించగలగడం వెనుక ఆమెకు ఉన్న ఇతర సంబంధాలు, వనరులు ఏమిటన్నది కూడా అధికారుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.

తదుపరి చర్యలపై అనుమానాలు:
ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్న స్థాయి ఆపరేటర్ ఇంత పెద్ద మొత్తాన్ని కాజేయ గలిగితే, ఉన్నతస్థాయిలో మరెంత అవినీతి జరుగుతోందో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img