epaper
Monday, March 2, 2026
epaper

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీయండి

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీయండి
మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు
మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రవీందర్ రావు పిలుపు

కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణం నిజంగా అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కారు గుర్తుకు ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని 6, 7, 8, 18, 19 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వారు ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆ పార్టీ నాయకులను నేరుగా ప్రశ్నించాలని సూచించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మొండిచేయి చూపిందని విమర్శించారు. “ఒకసారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయాం. మరోసారి ఆ తప్పు చేయొద్దు” అని వారు ప్రజలకు హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో గారడీ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆ మాటలను నమ్మి ఓటేయొద్దని స్పష్టం చేశారు.

మంత్రి పొన్నంపై తీవ్ర విమర్శలు

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఆయనకు మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి పనులు చేయడం చేతకాదని అన్నారు. హుస్నాబాద్‌లో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే మంత్రి ఇంటింటికి తిరిగి ఓట్లు ఎందుకు అడుగుతారని ప్రశ్నించారు. అభివృద్ధి జరిగితే ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2500 భృతి, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఈ హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి పాలకమండలి ఏర్పడితేనే పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతుందని వారు తెలిపారు. ప్రజల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గట్టిగా బుద్ధి చెబితేనే ఆరు గ్యారెంటీలు అమలు కావడానికి ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. మాట తప్పిన కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. “హుస్నాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం. కారు గుర్తుకు ఓటు వేసి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి” అని సతీష్ కుమార్, రవీందర్ రావు ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు, స్థానిక పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img