epaper
Monday, January 26, 2026
epaper

ప్రజా స‌మ‌స్య‌ల‌ను వెలికితీస్తున్న కాకతీయ కథనాలు

ప్రజా స‌మ‌స్య‌ల‌ను వెలికితీస్తున్న కాకతీయ కథనాలు
బాధ్యతాయుత జర్నలిజంతో ముందుకు సాగాలి
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్‌
కాకతీయ 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన‌ మంత్రి

కాకతీయ, హుస్నాబాద్ : ప్రజాక్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను కాకతీయ దినపత్రిక కథనాలు ప్రతిబింబిస్తున్నాయని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తూ, ప్రత్యేక శైలిలో వినూత్న కథనాలు అందిస్తున్న కాకతీయ దినపత్రిక యాజమాన్యాన్ని అభినందించారు. సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుత జర్నలిజంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జర్నలిజం అంటే నిజాలను నిర్భయంగా వెలికి తీయడమేనని, పత్రికలు ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక హుస్నాబాద్ ఆర్సీ ఇన్‌చార్జి సతీష్‌తో పాటు వివిధ మీడియా, పత్రిక చానెళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స‌మ్మ‌క్క జాత‌ర‌కు రండి సార్‌

స‌మ్మ‌క్క జాత‌ర‌కు రండి సార్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వింజ‌ప‌ల్లి గ్రామ‌స్థుల ఆహ్వానం కాకతీయ,...

జాతీయ జెండాను ఎగురేసిన గంగాడి కృష్ణారెడ్డి

జాతీయ జెండాను ఎగురేసిన గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ బీజేపీ...

ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలి

ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలి కాకతీయ, కరీంనగర్ : సైనికులు, వారి కుటుంబాలు...

భవిష్యత్ తరాలకు ప్రేరణగా ప‌ద్మ‌శ్రీలు

భవిష్యత్ తరాలకు ప్రేరణగా ప‌ద్మ‌శ్రీలు పద్మశ్రీలు వారి సేవలకు దక్కిన నిజమైన గౌరవం విభిన్న...

కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు

కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు ఎన్నికల నిర్వహణలో కరీంనగర్‌కు రాష్ట్ర స్థాయి...

నిరుపేద కుటుంబానికి సర్పంచ్ భరోసా

నిరుపేద కుటుంబానికి సర్పంచ్ భరోసా కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం నాగారం...

అవినీతికి చెక్ పెట్టేందుకే ‘వీబీజీ–రాంజీ’ చట్టం

అవినీతికి చెక్ పెట్టేందుకే ‘వీబీజీ–రాంజీ’ చట్టం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు...

సమ్మక్క జాతరకు 4వేల‌ ఆర్టీసీ బస్సులు

సమ్మక్క జాతరకు 4వేల‌ ఆర్టీసీ బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ క‌రీంన‌గ‌ర్ శ్రీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img