epaper
Sunday, January 25, 2026
epaper

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా గణేష్

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా గణేష్

కాకతీయ, రాయపర్తి : మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన గారె గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఓలం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నాళ్ళ వెంకటేశ్వర్లు, కోశాధికారి చిలంచర్ల సతీష్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, రైస్ మిల్లులు కేవలం యంత్రాల సమూహం కాదని, రైతన్న కష్టాన్ని ఫలంగా మార్చే సంపద భాండాగారాలని వ్యాఖ్యానించారు. రైతుల కళ్లలో ఆనందం నింపడమే రైస్ మిల్లర్ల ప్రధాన లక్ష్యమని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఈసీ మెంబర్‌గా ఎన్నుకున్న పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అసోసియేషన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నిక అనంతరం మండల కేంద్రానికి చెందిన పలువురు గణేష్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హైలెవ‌ల్ వంతెన నిర్మాణ‌మెప్పుడు..?!

హైలెవ‌ల్ వంతెన నిర్మాణ‌మెప్పుడు..?! ప్రభుత్వాలు మారినా… పాలేరు తిప్పలు తీరవా! భారీ వర్షాలకు కొట్టుకుపోయిన...

అనాథ‌ వృద్ధులకు బాలవికాస అండ

అనాథ‌ వృద్ధులకు బాలవికాస అండ 50 మంది వృద్ధులకు నిత్యవసరాలు, బట్టలు అనాథ వృద్ధుల...

పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం

పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం సామాజిక సేవలకు దక్కిన గౌరవం మహానంది అవార్డుతో...

మేడారం పనుల్లో అలసత్వం

మేడారం పనుల్లో అలసత్వం క్యూలైన్లు పూర్తి కాక‌పోవ‌డంతో భ‌క్తుల్లో ఆందోళన కొనసాగుతునే ఉన్న విద్యుత్...

వ‌రంగ‌ల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

వ‌రంగ‌ల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు ఎన్నికల నిర్వహణలో ఉత్తమ కృషికి గుర్తింపు గ‌వ‌ర్న‌ర్ చేతుల...

మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు

మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు క్షేత్ర‌స్థాయిలో ఎస్పీతో క‌లిసి మంత్రి సీత‌క్క ప‌రిశీల‌న‌ చిలకలగుట్టలో భక్తుల...

వనదేవతలను ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి

వనదేవతలను ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి మేడారంలోయశస్విని,ఝాన్సీ రెడ్డి ప్రత్యేక పూజలు రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలందరిని...

అభివృద్ధికి ఆమ‌డా దూరంలో అగ్రంపహాడ్ జాతర

అభివృద్ధికి ఆమ‌డా దూరంలో అగ్రంపహాడ్ జాతర మినీ మేడారంపై అధికారుల నిర్లక్ష్యం సౌకర్యాల లేమితో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img