epaper
Friday, January 23, 2026
epaper

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
స్వచ్ఛ సర్వేక్షన్‌లో టాప్ ర్యాంక్ లక్ష్యం
వివిధ స్కీముల పనులపై కమిషనర్ ప్ర‌పుల్ దేశాయ్‌ సమీక్ష

కాకతీయ, కరీంనగర్ కార్పొరేషన్ : నగరపాలక సంస్థ పరిధిలో వివిధ స్కీములు, గ్రాంట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగం సమీక్షా సమావేశంలో 15వ ఆర్థిక సంఘం, స్వచ్ఛ భారత్ మిషన్, సబ్‌ప్లాన్, ఎంపీ ల్యాడ్స్ తదితర గ్రాంట్లతో చేపట్టిన పనుల పురోగతిని ఆయన సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, పూర్తైన పనుల బిల్లులు వెంటనే సమర్పించాలని సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఆలస్యం జరిగితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్–2025–26లో నగరానికి ఉత్తమ ర్యాంక్ సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని కమిషనర్ పిలుపునిచ్చారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడం నిషేధమని స్పష్టం చేస్తూ, సిటిజన్ బడ్డి యాప్ లేదా మున్సిపాలిటీ ద్వారా బుకింగ్ చేసి రీసైక్లింగ్‌కు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్, సానిటేషన్, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యువ ప్రతిభకు టీజీఐసీ బలం

యువ ప్రతిభకు టీజీఐసీ బలం కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : యువతలోని...

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్ నిరుపేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ప్రముఖుడి...

క‌రీంనగర్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యం

క‌రీంనగర్ మేయర్ పీఠమే బీజేపీ లక్ష్యం కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి టికెట్ల కేటాయింపులో...

కరీంనగర్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే

కరీంనగర్ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలి బీఆర్ఎస్–బీజేపీలకు ఓటు...

మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్

మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో అన్ని చోట్ల పోటీ...

ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు

వసూళ్లు షూరు ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ లోడింగ్ చార్జీల...

పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు

పార్టీలు మారడంతో కాంగ్రెస్‌కు నష్టం లేదు మంత్రి వివేక్‌పై విమర్శలకు అర్హత లేదన్న...

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం

సర్వాంగ సుందరంగా శ్రీ మహాశక్తి దేవాలయం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img