epaper
Friday, January 23, 2026
epaper

పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి

పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి
ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ అనుదీప్‌
‘నా భారతదేశం–నా ఓటు’ థీమ్‌తో ఓటరు దినోత్సవం
నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ

కాకతీయ, ఖమ్మం : ప్రజాస్వామ్యంలో బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాలను తప్పకుండా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తామని, ఈ ఏడాది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి 23న ఓటర్ ప్రతిజ్ఞ చేపట్టినట్లు తెలిపారు. దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం, పేద–ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన ఓటు హక్కు కల్పించబడిందని పేర్కొన్నారు. యువతతో సహా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిస్వార్థంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ‘నా భారతదేశం–నా ఓటు’ అనే థీమ్‌తో ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో నమోదు కావాలని, కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. అనంతరం ఉద్యోగులతో కలిసి కలెక్టర్ ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర

ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర ఖమ్మం మార్కెట్లో రైతుల ఆందోళ‌న‌ ఖరీదుదారుల మోసంపై రైతుల...

ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం

ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం 17 వేల మంది కార్మికులను ఐఎఫ్ఎంఎస్‌లో...

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవం కాకతీయ,ఖమ్మం...

సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం

సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఆలయ కమిటీ...

కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు.. కాకతీయ , కూసుమంచి : తెలుగుదేశం...

అడుగుపెడితే అరెస్టులే!

అడుగుపెడితే అరెస్టులే! రేగళ్ల క్రాస్ రోడ్డులో సాతి భవాని జాతరకు అనుమతి లేదు రిజర్వ్...

శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం

శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం శతాబ్ది ముగింపు సభతో శ్రేణుల్లో కొత్త...

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం బైక్ అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టిన ఘటన ఇద్దరు యువకులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img