epaper
Friday, January 23, 2026
epaper

మడికొండ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

మడికొండ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

కాకతీయ, మ‌డికొండ : మడికొండ సెంటర్‌లోని జీఎం ఎంటర్ప్రైజెస్ ముందు హైదరాబాద్ రూట్ మెయిన్ రోడ్డుపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో సుమారు 40 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని మగ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా తలకు గాయమై మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అతడు ఇతర రాష్ట్రానికి చెందిన కూలీగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి గుర్తింపు కోసం ప్రజలు, వివిధ గ్రూపుల్లో సమాచారం షేర్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. సంబంధిత వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! చెత్త డ్యూటీకి చీవాట్లు! బల్దియా డ్రైవర్లపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్...

పురపోరుకు సై

పురపోరుకు సై నర్సంపేటలో రాజకీయ వేడి బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య తగ్గా పర్ కీల‌కంగా మారనున్న...

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు కాకతీయ, రాయపర్తి : ప్రతి ఒక్కరూ...

ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు చేపట్టిన లక్ష్మణుడు

ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు చేపట్టిన లక్ష్మణుడు కాకతీయ, వరంగల్ : మార్కెటింగ్...

సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం

సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం ప్లాస్టిక్ నుంచి...

మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు

మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు ట్రాఫిక్–పార్కింగ్‌పై పూర్తి పట్టు జంపన్న వాగు వద్ద గట్టి...

మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి

మంత్రి కొండా సురేఖ చొరవతో తండాల అభివృద్ధి రూ.722.09 లక్షల పనులకు సానుకూల...

గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ

గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ములుగు :ములుగు జిల్లా ములుగు మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img