epaper
Wednesday, January 21, 2026
epaper

ప్రజల చూపు బీజేపీ వైపు

ప్రజల చూపు బీజేపీ వైపు
నర్సంపేటలో 40 కుటుంబాల చేరిక
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై డాక్టర్ రాణా ప్రతాప్‌ రెడ్డి విమర్శలు

కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బీజేపీలోకి 40 కుటుంబాలు చేరాయి. పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్‌ అధ్యక్షతన, రాడ్‌ బెండింగ్‌ సంఘం అధ్యక్షుడు కట్యాల రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల పాలనలో దళిత బంధు, డబుల్‌ బెడ్‌రూమ్‌, ఇంటికి ఒక ఉద్యోగం వంటి హామీలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల కోసమే పేరుకే అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ వైపే ప్రజల చూపు ఉందని డాక్టర్ రాణా ప్రతాప్‌ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తాం

తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో 16కి 16 వార్డులు...

ల్యాండ్ పూలింగ్‌కు కుడా గ్రీన్ సిగ్నల్!

ల్యాండ్ పూలింగ్‌కు కుడా గ్రీన్ సిగ్నల్! 130 ఎకరాల అభివృద్ధికి భూయజమానుల ముందడుగు ఆత్మకూరులో...

మొంతా తుఫాన్ బాధితుడికి ప్రభుత్వ సాయం

మొంతా తుఫాన్ బాధితుడికి ప్రభుత్వ సాయం రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు బాధిత...

ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి సర్పంచ్ మాదరి ప్రశాంత్ కాకతీయ, నెల్లికుదురు...

నగరం వెలిగిపోవాలె!

నగరం వెలిగిపోవాలె! అన్ని డివిజన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు అధికారులకు మేయర్ గుండు సుధారాణి...

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌!

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌! ఆరు గ్యారంటీల‌ను గాలికి వ‌దిలేసిన కాంగ్రెస్‌ 420 హామీలతో...

మేడారం జాతరకు శుభారంభం!

మేడారం జాతరకు శుభారంభం! ఘ‌నంగా మండే–మెలిగే పండుగ‌ సమ్మక్క–సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు గ్రామమంతా పండుగ...

శివనగర్‌లో కమిషనర్‌ పర్యటన

శివనగర్‌లో కమిషనర్‌ పర్యటన స్థానిక సమస్యలపై సమీక్ష కాకతీయ, ఖిలావరంగల్‌: చాహత్ బాజీపేయి శివనగర్‌లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img