epaper
Tuesday, January 20, 2026
epaper

ప్రజల గుండెల్లో నిలిచే పనులే లక్ష్యం

ప్రజల గుండెల్లో నిలిచే పనులే లక్ష్యం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
శాషామహల్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రారంభం

కాకతీయ, కరీంనగర్ : నగరంలోని పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. రేకుర్తి 20వ డివిజన్‌లో రూ.10 లక్షల వ్యయంతో యూజీడీ పైప్‌లైన్, రోడ్డు ఫార్మేషన్ పనులను ప్రారంభించారు. అలాగే శాషామహల్ 37వ డివిజన్‌లో మరో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినా అవి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదని విమర్శించారు. అభివృద్ధి జరుగుతున్నా లేదని చెప్పడం కళ్లున్న కబోదిలా మాట్లాడటమేనని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా ముందుకు సాగుతామని సుడా చైర్మన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ తాజ్, లయక్ ఖాద్రి, అబ్దుల్ రహమాన్, నిహాల్ అహ్మద్, అస్తపురం రమేష్, అస్తపురం తిరుమల, వెన్నం రజితా రెడ్డి, పర్వతం మల్లేశం, జక్కుల మల్లేశం, గంగిపెల్లి సంపత్, ఆవూరి లత, కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మేయర్ పీఠమే టార్గెట్

మేయర్ పీఠమే టార్గెట్ క‌రీంన‌గ‌ర్‌లో పొలిటిక‌ల్ పీక్‌ మూడు పార్టీల మ‌ధ్య త్రిముఖ పోటీ...

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు ఆశావ‌హుల మ‌ధ్య ఒప్పందం.....

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం సన్నాహాలు క్రిటికల్ కేంద్రాల్లో...

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం కరీంనగర్‌ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం అభ్యర్థులు దొరకని...

కొండగట్టు వద్ద టవేరా బోల్తా.. 14 మందికి గాయాలు

కొండగట్టు వద్ద టవేరా బోల్తా.. 14 మందికి గాయాలు కాకతీయ, కరీంనగర్ :...

రంగనాయక గుట్టల్లో జాతర ఏర్పాట్లు ప్రారంభం

రంగనాయక గుట్టల్లో జాతర ఏర్పాట్లు ప్రారంభం సమ్మక్క–సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, హుజురాబాద్...

గణిత పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థికి టాప్ ర్యాంక్

గణిత పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థికి టాప్ ర్యాంక్ ఆర్యభట్ట గణిత ఛాలెంజ్‌లో టాప్–100లో...

కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు

కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు పార్టీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img