epaper
Tuesday, January 20, 2026
epaper

ప్రజాబాటను వినియోగించుకోండి..

ప్రజాబాటను వినియోగించుకోండి..

కాకతీయ, మరిపెడ : విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యుత్ ప్రజాబాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిపెడ ఏడీఈఎం శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం మరిపెడ మండలంలోని అజ్మీర తండాలో, స్థానిక సర్పంచ్ అజ్మీర రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల వద్దకే వెళ్లి విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సంబంధిత ఇబ్బందులను ప్రజాబాటలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రైతులు స్వయంగా విద్యుత్ మరమ్మతులు చేసుకునే ప్రయత్నం చేయకూడదని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. మీటర్లు లేని వినియోగదారులు వెంటనే అధికారికంగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని, అక్రమంగా విద్యుత్ వినియోగించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అలాగే సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్‌ ఇంజనీర్ మహమ్మద్, లైన్మెన్లు వెంకటేశ్వర్లు, బి. బికోజి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు నర్సంపేటలో రెండు పార్టీల దోపిడీ ఒప్పందం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి...

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం కమ్యూనిటీ హాళ్లతో అన్ని వర్గాలకు మేలు మినీ ట్యాంక్ బండ్‌తో...

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ ఎనిమిది కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం వార్డుల వారీగా అభివృద్ధి...

మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం

మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం కాకతీయ, దుగ్గొండి : గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ...

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు కాకతీయ, దుగ్గొండి: మండలంలోని...

జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిష‌న్ డిక్ల‌రేష‌న్‌

జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిష‌న్ డిక్ల‌రేష‌న్‌ వరంగల్ జిల్లా ఉద్యోగుల్లో ఉత్సాహం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి...

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ వరంగల్ పరిధిలోని...

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట గట్లకుంటలో రైతులతో నేరుగా చర్చ లైన్లు, మీటర్లు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img