epaper
Monday, January 19, 2026
epaper

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి
ఖమ్మంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

కాకతీయ, ఖమ్మం : విద్యార్థి లోకాన్ని చైతన్య వెలుగుల వైపు నడిపించేందుకు, సమతా–మమతల కోసం పోరాడే వేదికగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభలను ఈ నెల 23 నుంచి ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. సోమవారం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వి. మనోహర్ రాజు, పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి మాట్లాడుతూ, ఐదు దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన పిడిఎస్ యూ విద్యార్థుల్లో విజ్ఞాన క్రాంతిని నింపిందన్నారు. సిలబస్ మార్పుల పేరుతో మతోన్మాద పాసిజాన్ని రుద్దే ప్రయత్నాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, శాస్త్రీయ విద్య పరిరక్షణ కోసం ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 23న మధ్యాహ్నం జడ్పీ సెంటర్ నుంచి మయూరి సెంటర్ వరకు విద్యార్థి ప్రదర్శన, భక్తరందాసు కళాక్షేత్రంలో బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. 24, 25 తేదీల్లో విద్యావేత్తల ప్రసంగాలు జరగనున్నాయని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు పెద్దఎత్తున పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పసికందును అన్యాయంగా చంపేశారు!

పసికందును అన్యాయంగా చంపేశారు! డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ బంధువుల ఆరోప‌ణ‌ గణేష్ నర్సింగ్...

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత గ్రామపాలనలో నమ్మకమే మూలం ప్రజల గడపకు ప్రభుత్వ...

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత మానవ నిర్లక్ష్యమే ప్రమాదాలకు మూలం ‘అరైవ్ అలైవ్’తో...

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచనలు కాకతీయ, ఖమ్మం...

పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం

పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారత కొత్తగూడెం ఎమ్మెల్యే...

కబరస్తాన్లను శుభ్రం చేయాలి

కబరస్తాన్లను శుభ్రం చేయాలి రంజాన్‌కు ముందే చర్యలు చేపట్టాలి దహ‌న సంస్కారాలకూ వీలుకాని పరిస్థితి...

అందరూ చదవాలి… అందరూ ఎదగాలి!

అందరూ చదవాలి… అందరూ ఎదగాలి! కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి కాకతీయ,...

కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం

కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నాలుగు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img