epaper
Thursday, January 15, 2026
epaper

మేడారం జాతర పనుల్లో అవకతవకలు

మేడారం జాతర పనుల్లో అవకతవకలు
తార స్థాయికి చేరిన కాంట్రాక్టర్ల దోపిడీ
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నార్థకాలు

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అవకతవకలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతరహ2026కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆలయ పునర్నిర్మాణానికి 251 కోట్లతోపాటు జాతర సౌకర్యాల కోసం మౌలిక వసతుల కల్పనకు మరో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేస్తోంది. అయితే ఈ భారీ వ్యయానికి విరుద్ధంగా క్షేత్రస్థాయి పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అవినీతి మబ్బులు

జాతర సమయంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు వంటి ప్రాథమిక సౌకర్యాలపై తీవ్ర అవినీతి మబ్బులు కమ్ముకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్‌ విభాగం ద్వారా లక్షల రూపాయలు ఖర్చు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు కేవలం పైపై చూపులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జంపన్న వాగు పరిసరాల్లో ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి తొట్టెలు కొద్ది రోజుల్లోనే పగిలిపోవడం, మొబైల్ టాయిలెట్లు అమర్చకముందే విరిగిపోవడం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా కాంట్రాక్టర్ల లాభదోపిడీ, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఏర్పాట్లు జాతరకు ముందే శిథిలమవుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు.

జాత‌ర‌పై నలుగురు మంత్రులు పర్యవేక్షణ..

జాతర నిర్వహణ కోసం నలుగురు మంత్రులు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనుల అమలులో అవకతవకలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జాతర సమయానికి ముందే లోపాల సవరణతో నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు, భక్తులు ప్రభుత్వాన్ని మరియు ఉన్నతాధికారులను కోరుతున్నారు. కాంట్రాక్టర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తో సంబంధిత అధికారులు చేతులు కలపడంతో పనుల నాణ్యత లోపించిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించకపోవడంతో వనదేవతల పేరుపై కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img